లాక్డౌన్తో ఉద్యోగానికి రాజీనామా అత్త వేధింపులు.. డబ్బులు తీసుకురావాలంటూ గొడవ తట్టుకోలేక మహిళ ఆత్మహత్య మరో మూడు చోట్ల ముగ్గురు కూడా… వెంగళరావునగర్, జూన్ 11: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ఆత్మహత్యకు పా�
నవవధువు| రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో విషాదం చోటుచేసుకున్నది. పెళ్లయిన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్నది. గౌతమి (21) అనే యువతికి 14 రోజుల క్రితం మంచాలకు చెందిన యువకునితో వివాహం జరిగింది.
విషాదం| జిల్లాలోని గాంధారి మండలం మాధవపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మాధవపల్లికి చెందిన పెద్దోళ్ల శివాజీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు భార్య సంతోషినే కారణమని బంధువులు ఆరోపిస్తున�
వెంగళరావునగర్, జూన్ 6 : ఆడపిల్లలు కన్నావని భర్త పెట్టే వేధింపులు భరించలేక.. మనస్తాపానికి గురైన గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదు
కీసర, మే 4: మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. చేయని తప్పుకు తనను వేదిస్తున్నారనే అవమానంతో తన ఇద్దరు పిల్లలతో సహా.. భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీస�
బలవన్మరణం| జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తనకు సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య | తెల్లవారితే పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామంలో శ్రీకాంత్�
విమ్స్| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని విమ్స్ దవాఖాన పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం విషయంలో ఆత్మస్థైర్యం కోల్పోయిన మురిపాల వీరబాబు (37) అనే
తల్లి చనిపోయిందనే మనస్తాపంతో యువకుడు ఆత్మహత్య ఇల్లు అమ్మి అప్పులు తీర్చాలని స్నేహితులకు వీడియో సందేశం మైలార్దేవ్పల్లి మధుబన్ కాలనీలో విషాద ఘటన మైలార్దేవ్పల్లి, మే 29: కరోనాతో తల్లి మృతి చెందింది.. అ�
బంజారాహిల్స్,మే 29: సహజీవనం చేస్తున్న యువతితో విబేధాలు రావడంతో ఓ యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జూబ్లీహిల్స్ పీఎస్ పరిధిలో చోటు చేసుకున్నది. అయితే.. ప్రియుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ యువ�