వడ్డేపల్లి, జూన్ 21: పెండ్లింట చావు బాజా మోగింది. పెండ్లి జరిగిన గంటల వ్యవధిలోనే వరుడు ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధువుల రోదనలు మిన్నంటాయి. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం తన�
లాక్డౌన్తో ఉద్యోగానికి రాజీనామా అత్త వేధింపులు.. డబ్బులు తీసుకురావాలంటూ గొడవ తట్టుకోలేక మహిళ ఆత్మహత్య మరో మూడు చోట్ల ముగ్గురు కూడా… వెంగళరావునగర్, జూన్ 11: వేర్వేరు ప్రాంతాల్లో నలుగురు ఆత్మహత్యకు పా�
నవవధువు| రంగారెడ్డి జిల్లాలోని మంచాలలో విషాదం చోటుచేసుకున్నది. పెళ్లయిన రెండు వారాలకే నవవధువు ఆత్మహత్య చేసుకున్నది. గౌతమి (21) అనే యువతికి 14 రోజుల క్రితం మంచాలకు చెందిన యువకునితో వివాహం జరిగింది.
విషాదం| జిల్లాలోని గాంధారి మండలం మాధవపల్లిలో విషాదం చోటుచేసుకుంది. మాధవపల్లికి చెందిన పెద్దోళ్ల శివాజీ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. అతని ఆత్మహత్యకు భార్య సంతోషినే కారణమని బంధువులు ఆరోపిస్తున�
వెంగళరావునగర్, జూన్ 6 : ఆడపిల్లలు కన్నావని భర్త పెట్టే వేధింపులు భరించలేక.. మనస్తాపానికి గురైన గృహిణి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ సైదు
కీసర, మే 4: మేడ్చల్ నియోజకవర్గం నాగారం మున్సిపాలిటీ కేంద్రంలో దారుణం జరిగింది. చేయని తప్పుకు తనను వేదిస్తున్నారనే అవమానంతో తన ఇద్దరు పిల్లలతో సహా.. భార్యాభర్తలు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కీస�
బలవన్మరణం| జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తనకు సెల్ఫోన్ కొనివ్వలేదని ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. జిల్లాలోని దోమ మండలం దిర్సంపల్లిలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
తెల్లారితే పెళ్లనగా.. వరుడి ఆత్మహత్య | తెల్లవారితే పెళ్లి అనగా.. పెళ్లి కొడుకు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నది. తలకొండపల్లి మండలం మెదక్పల్లి గ్రామంలో శ్రీకాంత్�
విమ్స్| ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని విమ్స్ దవాఖాన పైనుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆరోగ్యం విషయంలో ఆత్మస్థైర్యం కోల్పోయిన మురిపాల వీరబాబు (37) అనే