జాతీయ స్థాయి మెడిసిన్ ప్రవేశపరీక్ష అయిన నీట్కు (NEET) సన్నద్ధమవుతున్న ఓ విద్యార్థి బలవన్మరణం (NEET Student) చెందారు. అమ్మా నాన్న నన్ను క్షమించడం అంటూ సూసైడ్ నోట్ రాశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో చోటు�
బీజేపీ పాలిత మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నారు. తనపై ఓ ఎస్ఐ ఐదు నెలల్లో నాలుగుసార్లు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపించిన ఆమె గురువారం రాత్రి సతారా జిల్లా దవాఖానలో బలవన్మరణానికి పాల
Suicide Note: మహారాష్ట్రలో ఓ మహిళా డాక్టర్ ఆత్మహత్య చేసుకున్నది. ఆమె తన అరచేతిపై సూసైడ్ నోట్ రాసుకున్నది. 5 నెలల్లో ఓ పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నాలుగు సార్లు అత్యాచారం చేసినట్లు ఆ నోట్లో పేర్కొన్న�
‘అమ్మా.. నన్ను క్షమించు& నేను కోరుకున్న జీవితం ఇది కాదు..’ అంటూ తల్లికి లేఖ రాసిన యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈఘటన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగా
CA Suicide | హీలియం గ్యాస్ (Helium gas) పీల్చి సీఏ ఆత్మహత్య (CA suicide) కు పాల్పడ్డాడు. దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లోని బెంగాలీ మార్కెట్ ఏరియా (Bengali market area) లో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది.
‘నా చావుకు ఎవరూ బాధ్యులు కారు.. నన్ను క్షమించండి నాదే తప్పు... ఏమండీ మీరు నన్ను క్షమించండి.. మీ అమ్మడు మంజు...’ అంటూ ఓ వివాహిత సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న సంఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది.
జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక తీవ్ర వివాదానికి దారి తీస్తున్నది. ఇందిరమ్మ ఇండ్లు పూర్తిగా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకే ఇస్తున్నారని అన్ని గ్రామా ల్లోనూ తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది.
Maa, I didn't steal chips | చిప్స్ ప్యాకెట్ దొంగిలించాడన్న ఆరోపణలతో షాపు యజమాని బాలుడ్ని తిట్టి కొట్టాడు. అతడి తల్లిని కూడా పిలిపించి తిట్టాడు. మనస్తాపం చెందిన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ‘అమ్మా నేను చిప్స్ దొంగిల�
జీవితంలో అనుకున్నది సాధించలేకపోయాను, ప్రేమలో విఫలమైయ్యాను..నా చావుకు ఎవరు బాధ్యులు కాదంటూ.. సూసైడ్ నోట్ రాసి ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన కేపీహెచ్బీ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో
Suicide | బెంగళూరులో అతుల్ శుభాష్ అనే ఐటీ ఉద్యోగి భార్య వేధింపులు భరించలేకనే చనిపోతున్నానని 40 పేజీల సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత నెల 24న ముంబై ఐటీ ఉద్యోగి మానవ్ శర్మ తన చావుకు తన భార్య వేధింప�
భార్య వేధింపులు తాళలేక ఒక యువ ఫొటోగ్రాఫర్ ఆత్మహత్య చేసుకున్నాడు. వరకట్న నిరోధక చట్టంలో మార్పులు చేయాలని, మహిళలు దానిని దుర్వినియోగం చేయకుండా నిరోధించాలని తన సూసైడ్ నోట్లో ప్రభుత్వానికి విజ్ఞప్తి చే
జీవితంలో ఏదీ సాధించలేకపోతున్నా.. ఇలా బతకడం నావల్ల కావట్లేదని ఓ యువకుడు 18 నెలల తన కూతురితో సహా ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నువు రెండో పెండ్లీ చేసుకో అని భార్యనుద్దేశించి సూసైడ్నోట్ రాసిన అతడు.. మెదడు సరిగా ఎద
నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లిలో శోకాన్ని కూడా గొంతు దాటి బయటకు వ్యక్తం చేయలేని తీవ్ర విషాదం నెలకొంది. పోలీసు పహారా మధ్య ఆవరించిన నిశ్శబ్దంలో క్షణక్షణం.. భయం భయంగా గడుస్తున్నది.
ముఖ్యమంత్రి సోదరుల అరాచకాలను ప్రశ్నించడమే అతడు చేసిన తప్పయింది! వాళ్లు చేస్తున్న దాష్టీకాలపై ఇతరులతో చర్చించడమే అతడి పాలిట శాపమైంది. ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమ ఆగడాలను బయటపెట్టాడన్న కక
తన సీనియర్లు, రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు హెబ్బాల్కర్ ప్రైవేట్ సెక్రటరీ తనకు చేసిన అన్యాయమే తన చావుకు కారణమని కర్ణాటకలో ఓ ప్రభుత్వ ఉద్యోగి తన సూసైడ్ నోట్లో పేర్కొన్న�