తన చావుకు మాజీ మంత్రి, బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావళి, మరో ఐదుగురు వ్యక్తులు కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యాపారి ఆత్మహత్యకు పాల్పడడం కర్ణాటకలో కలకలం రేపింది.
బెల్గావి: కర్నాటకలోని బెల్గావి జిల్లాలో ఓ మఠంలో లింగాయ్ గురువు అనుమానాస్పద రీతిలో మృతిచెందారు. శ్రీ గురు మదివాలేశ్వర్ మఠానికి చెందిన బసవ సిద్ధలింగ స్వామి తన క్వార్టర్లో ఉరివేసుకుని చని�
బేగంపేట్ : బంగారం దుకాణంలో వాయిదా డబ్బులు చెల్లించి తిరిగి ఇంటికి బయలుదేరిన ఓ ప్రైవేట్ పాఠశాల ప్రధానో పాధ్యాయురాలు అదృశ్యమైన సంఘటన మంగళవారం మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై లక్ష్మయ�