బంజారాహిల్స్, సెప్టెంబర్ 29 : ప్రియుడు మోసం చేయడంతో మనస్తాపం చెందిన ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. ఫిలింనగర్లోని జ్ఞానిజైల్సింగ్నగర
బంజారాహిల్స్ : మద్యం మానేసిన తర్వాత మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్ఎంపీ వైద్యుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అసిఫాబాద్
ముంబై : నటుడు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయన్సర్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ మాజీ మిస్టర్ ఇండియా టైటిల్ విజేత, బాడీ బిల్డర్ తన ముంబై నివాసంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇన్స్టాగ�
బొంరాస్పేట : చెరువులో పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాందార్పూర్లో జరిగింది. గౌరారం గ్రామానికి చెందిన పద్మప్ప (60)కు మతిస్థిమితం సరిగ్గా లేదు. ఐదు రోజుల కిందట ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. శని
ఆమనగల్లు : ఆర్థిక సమస్యలతో వ్యక్తి మృతి చెందిన సంఘటన మాడ్గుల మండల కేంద్రంలో చోటు చేసుకుంది. శుక్రవారం సీఐ కృష్ణమోహన్ కథనం ప్రకారం.. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పావలయ్య (39) భార్య ఆలివేలుతో కూలి పనులు చే�
దోమ : భూమి రిజిస్ట్రేషన్కు తాసిల్దార్ అడ్డుపడుతున్నారని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన దోమ మండల కేంద్రంలో చోటుచేసుకున్నది. మండల పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామానికి �
షాద్నగర్ : ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన షాద్నగర్ పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన శ్రావణ్ (24) అనే యువకుడు అయ్యప్ప కాలనీలో నివాసం ఉంటూ స్థానిక ఐరన్ పరిశ్�
లక్నో : ఆర్థిక ఇబ్బందులతో ఓ మహిళ తన ఇద్దరు పిల్లల గొంతు కోసి ఆపై ఆత్మహత్యకు ప్రయత్నించిన ఉదంతం యూపీలోని మొరదాబాద్ సమీపంలో గోషిపుర గ్రామంలో వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆమె కుమారుల్లో ఒకరు గాయా
హోంగార్డు ఈశ్వరయ్య | సరూరనగర్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన ఓ మహిళను గురువారం మధ్యాహ్నం హోంగార్డు ఈశ్వరయ్య కాపాడారు. నాగోల్కు చెందిన ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్న మహిళ (30) కుటు
జూబ్లీహిల్స్| జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ సమీపంలో ఓ గుర్తు తెలియని యువకుడు ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. సమాచారం అందుకున్న ప�
వ దంపతుల ఆత్మహత్యాయత్నం | నిజామాబాద్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. పెళ్లయి నిండా 10 రోజులు గడవకముందే పురుగుల మందు తాగి నవ దంపతులు బలవన్మరణానికి యత్నించారు.