Crime news | వాళ్లిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యాభర్తలు. కొన్నేండ్లు సజావుగానే కలిసి కాపురం చేశారు. ఇటీవల ఇన్స్టాగ్రామ్ వారి కాపురంలో చిచ్చురేపింది. భార్యపై భర్త అనుమానం పెంచుకున్నాడు. కత్తితో ఆమెప
అప్పుకు డబ్బులు తీసుకున్న వ్యక్తి తిరిగి చెల్లించకపోవడం పెద్ద మనుషుల్లో పెట్టినా సరైన న్యాయం జరగలేదని మనస్ధాపంతో వ్యక్తి పోలీస్ స్టేషన్కు వచ్చి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మంగళ
వడ్డీ వ్యాపారుల మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రైతు ఎంజీఎం దవాఖానలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో మంగళవారం చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రక�
మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ మాజీ ఉద్యోగి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన శనివారం నల్లగొండ జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది.
New Delhi: ఢిల్లీలో ఓ అమ్మాయి యాసిడ్ తాగి ఆత్మహత్యా యత్నానికి ప్రయత్నించింది. రిలేషన్లో ఉన్న వ్యక్తి ఆమెపై లైంగిక దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో నిందితుడు మహమ్మద్ రెహన్ను అరెస్టు చేశ
మంచిర్యాలలోని (Mancherial) సోషల్ వెల్ఫేర్ వెల్ఫేర్ డిగ్రీ కాలేజీ హాస్టల్ భవనంపై నుంచి దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్నది. ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండలం మార్తిడ్ గ్రామానికి చెందిన కుమ్మరి స్వప్న (
వనపర్తి జిల్లా (Wanaparthy) కేంద్రంలోని కేజీబీవీలో విద్యార్థిని ఆత్మహత్యా యత్నం చేసింది. ఇంటర్ మొదటి సంవత్సవరం చదువుతున్న విద్యార్థిని ధరణి కేజీబీవీ భవనంపై నుంచి కిందికి దూకింది. గమనించిన తోటి విద్యార్థులు, ప�
ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్తాపానికి గురై సిద్దిపేట జిల్లాలో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకోగా.. మెదక్ జిల్లాలో మరో వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. వివరాలు ఇలా.. సిద్దిపేట జిల్లా తొగుట మండలం బండారుపల్లికి చెంద�
Indiramma Beneficiary | గ్రామానికి చెందిన ఎరుకలి అశోక్కు స్థానిక నాయకులు మొదటి విడతలోనే ఇల్లు మంజూరైందని తెలిపారన్నారు. దీంతో అశోక్కు ఉన్న పూరి గుడిసెను తీసేసి నూతనంగా అదే స్థలంలో ఇల్లు నిర్మాణం చేపట్టాడు. ఇళ్లు దా�
నిరుపేదనైన తనకు ఇందిరమ్మ ఇల్లు వస్తుందని ఎంతో ఆశపడినప్పటికీ జాబితాలో పేరు లేకపోవడంతో తీవ్ర మనస్తాపం చెందిన ఓ గిరిజనుడు ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
Suicide Prevention Committee | జీవితం జీవించడానికే ఉందని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని, కష్టాలు ఎదురైనప్పుడే ధైర్యంతో ఎదుర్కొని ముందుకు సాగాలని ఆత్మహత్యల నివారణ కమిటీ చైర్మన్ డాక్టర్ పరికిపండ్ల అశోక్ కోరారు.
కుటుంబ కలహాలతో ఓ తల్లి.. ముగ్గురు పిల్లలతో క లిసి చెరువులో దూకి ఆత్మహత్యకు య త్నించగా.. తల్లి, చిన్న కూతురు మృతి చెందగా, మరో ఇద్దరిని స్థానికులు కా పాడారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకు�
Suicide Attempt | ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారుల ఎంపికలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కమిటీ సభ్యులు ఇష్టానుసారంగా వ్యవహరించి జాబితా నుంచి తన పేరు తొలగించారని మనస్తాపం తో రవీందర్ అనే వ్యక్తి పురుగుల మందు తాగాడు.
భర్త లేకపోవడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు తాళలేక తన ఇద్దరు కుమార్తెలతో సహా వాగులో దూకి ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటనలో పిల్లలు ఇద్దరు మృతిచెందగా, తల్లి ప్రాణాలతో బయటపడిన ఘటన సోమవారం మెదక్ �