Suicide Attempt | ఓ బాధితుడు పెట్రోలు పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. తన సమస్యను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ సంగారెడ్డి కలెక్టరేట్లో �
Chandrababu | సంక్రాంతి పండుగ వేళ దారుణం జరిగింది. ఏపీ సీఎం చంద్రబాబు నివాసం ముందు ఓ వృద్ధుడు ఆత్మహత్యకు యత్నించాడు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
అభం.. శుభం తెలియని చిన్నారులను ఓ తండ్రి అతి కిరాతంగా హత్యచేసి, ఆపై తానూ ఆత్మహత్యకు యత్నించి చికిత్స పొందుతూ మృతి చెందిన హృదయ విదారక ఘటన నారాయణపేట జిల్లాలో కలకలం రేపింది. మరికల్ సీఐ రాజేందర్రెడ్డి, ఎస్సై �
Ranganath | తన గన్మెన్ కృష్ణ చైతన్య ఆత్మహత్యకు యత్నించిన ఘటనపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ విషయాన్ని సంచలనం చేయవద్దని కోరారు. ఎల్బీనగర్ కామినేనిలో చికిత్స పొందుతున్న కృష్ణ చైతన్యను ఇవాళ ఉదయం కలి�
Karimnagar | తండ్రి మందలిస్తాడనే భయంతో ఓ విద్యార్థి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం మండల పరిధిలో చోటు చేసుకుంది.
జీపీ కార్యదర్శి వేధింపులు తాళ లేక ఓ కార్మికుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ములుగు జిల్లా గోవిందరావుపేట మండలకేంద్రంలో బుధవారం జరిగింది. డబ్బులు అడిగితే ఇవ్వకపోవడంతో వేధింపులకు గు�
అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్యాయత్నానికి యత్నించాడు. ఈ ఘటన హుజురాబాద్ మండలం కందుగుల గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. కందుగుల గ్రామానికి చెందిన ఇమ్మడి సదానందం అనే రైతు అప్పుల బాధ భరి�
నల్లగొండ జిల్లా దేవరకొండ (Devarakonda) మండలం పెంచికల్పేట బాలికల గురుకుల పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసింది. ఆరోగ్యం బాగోలేక పోవడంతో నాలుగు రోజుల క్రితం ఇంటికి వెళ్లిన బాలిక.. శుక్రవారం తల్ల
Suicide | మంచిర్యాల జిల్లా కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామానికి చెందిన పోగుల పోసు(70) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది గడ్డి మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.
Suicide Attempt | అమ్మానాన్న నన్ను క్షమించండి అంటూ ఓ డిగ్రీ విద్యార్థిని సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాంలో చోటు చేసుకుంద�
Farmers | ఓ యువ రైతు తన పని కోసం రెవెన్యూ అధికారులు అడిగిన లంచం ఇవ్వలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండల పరిధిలో చోటుచేసుకుంది.
మెదక్ జిల్లా జిల్లా నిజాంపేటకు చెందిన పారిశుధ్య కార్మికురాలు కొమ్మాట ఇందిర ఆత్మహత్యాయత్నం చేసింది. పంచాయతీ కార్యదర్శి వేధింపులతో మనస్తాపం చెందిన ఆమె.. గడ్డి మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది.