రాష్ట్ర మంత్రివర్గంలో ఉమ్మడి జిల్లాకు నిరాశే ఎదురయ్యింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలవుతుండగా..మంత్రివర్గంలో నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నుంచి ఎవరీకి చోటు దక్కలేదు.
Telangana Cabinet | కేబినెట్ విస్తరణ తెలంగాణ కాంగ్రెస్కు మరో తలనొప్పి తెచ్చింది. మంత్రి పదవి దక్కిన వాళ్లు ఆనందం వ్యక్తం చేస్తుండగా.. పదవి ఆశించి భంగపడ్డ నేతలు అలకపూనారు. దీంతో వారిని బుజ్జగించేందుకు హైకమాండ్ సి�
రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై మరోసారి హడావుడి కనిపిస్తున్నది. ఆదివారం మధ్యాహ్నం రాజ్భవన్లో మంత్రుల ప్రమాణ స్వీకారం ఉంటుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రిగా ప్రమాణం చేసే వారెవరనే దానిపై స్�
రాష్ట్ర ప్రభుత్వం పెన్షనర్లకు, ఉద్యోగులకు చెల్లించాల్సిన రాయితీలను వెంటనే చెల్లించాలని సూర్యాపేట జిల్లా పెన్షనర్ల సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి సుదర్శన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్న�
‘ బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్రెడ్డి నాపై రాజకీయ కక్షతో నా కుమారుడిని, నా కుటుంబాన్ని మానసిక వేదనకు గురిచేశాడు. చదువుకుంటున్న కుమారుడి భవిష్యత్తును నాశనం చేయడానికి ప్రయత్నించాడు..’ అని బోధన్ మాజీ ఎమ్మెల�
MP Arvind | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసే నవోదయ విద్యాలయాన్ని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అడ్డుకున్నాడని ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.
రాష్ట్రంలో ఫిబ్రవరి 27 జరిగిన రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగనున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్రెడ్డ
కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలపై ప్రజలు తిరగబడాలని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ చీఫ్ మహేశ్కుమార్, మాజీ మంత్రి సుదర్శన్రెడ్డి సహా కాంగ్ర�
బీఆర్ఎస్ పాలనలో పండుగలా ఉన్న వ్యవసాయా న్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే దం డుగలా మార్చిందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి విమర్శించారు.
ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు తప్పులు లేని ఓటరు జాబితా రూ పొందించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అధికారులను ఆదేశించారు.
18 ఏళ్లు నిండిన ప్రతీ ఒక్కరికి ఓటరు హక్కు కల్పిస్తూ పకడ్బందీగా ఓటరు జాబితా రూపొందించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి ఆదేశించారు. శనివారం ఆయన.. అదనపు సీఈవో లోకేష్కుమార్తో కలిసి హైదరా�
చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్గా(సీఈవో)గా సుదర్శన్రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం బీఆర్కేఆర్ భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రస్తుత సీఈవో వికాస్రాజ్ నుంచి సుదర్శన్రెడ్డి బాధ్యతలు చేపట్టారు.
Sudhir Reddy | ఎల్బీనగర్ నియోజకవర్గంలోని శివారు కాలనీల మంచినీటి పైప్లైన్ నిర్మాణం కోసం అదనంగా రూ. 40 కోట్ల నిధులను మంజూరు చేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి(MLA Sudhir Reddy)కోరారు.
ఇనయ సుల్తానా, సుదర్శన్రెడ్డి, రంగస్థలం మహేశ్, తాగుబోతు రమేశ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘నటరత్నాలు’. పలువు డైరెక్టర్లు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నెలాఖరులోగా రైతుబంధు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.