ఎన్ని ఇబ్బందులు ఎదురైనా రైతు డిక్లరేషన్ అమలు చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. నెలాఖరులోగా రైతుబంధు ప్రక్రియ పూర్తి చేస్తామని తెలిపారు.
CM KCR | కాంగ్రెస్ సీనియర్ నాయకులు సుదర్శన్ రెడ్డి బోధన్ అభివృద్ధిని పట్టించుకోలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. బోధన్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల
హైదరాబాద్, జూన్ 18 (నమస్తే తెలంగాణ): ఉస్మానియా మెడికల్ కాలేజీ ఈఎన్టీ హెచ్వోడీ డాక్టర్ లోక సుదర్శన్రెడ్డి ‘ప్రెస్టీజియస్ సైంటిస్ట్’ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన రాసిన 32 పరిశోధన పత్రాలకు గుర్తింపు�