స్వీయ దర్శకత్వంలో విక్రాంత్ హీరోగా నటించిన చిత్రం ‘స్పార్క్ లైఫ్'. మెహరీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలుగా నటించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ (CM KCR) జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్న�
‘మాది చిత్తూరుజిల్లా మంగళంపేట. ఆరు దాటితే బస్సులేని ఊరినుంచి వచ్చాను. అక్కడినుంచి ఇక్కడి దాకా రావటానికి కారణం ఇద్దరు వ్యక్తులు. వారిలో ఓ వ్యక్తి పవన్కల్యాణ్ అయితే, రెండోవ్యక్తి త్రివిక్రమ్ శ్రీనివా�
‘ఈ సినిమా విషయంలో తొలుత ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి. రిలీజ్ డేట్ కరెక్టేనా అని చాలాసార్లు అనుకున్నాం. అయితే మా టెన్షన్స్ అన్నింటిని పటాపంచలు చేస్తూ విడుదలైన అన్ని కేంద్రాల్లో చిత్రానికి అద్భుతమైన స్�
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తరువాత మళ్లీ నాకు మంచి గుర్తింపు తెచ్చిన చిత్రం ‘హిడింబ’. ఈ చిత్రంలో దర్శకుడు అనిల్ నా పాత్రను పవర్ఫుల్గా తీర్చిదిద్దారు. ఈ సినిమా నాకు ఎమోషనల్గా బాగా కనెక్ట్ అయ్యింది’
‘ఓ ప్రేక్షకుడిగా నేను ఈ సినిమాను ఆస్వాదించాను. ప్రివ్యూ చూసిన తర్వాత ఏం మాట్లాడాలో తెలియలేదు. అంతలా నన్ను ఈ సినిమా కదిలించింది’ అన్నారు అగ్ర హీరో విజయ్ దేవరకొండ. సోమవారం జరిగిన ‘బేబీ’ చిత్ర సక్సెస్మీట�
‘సామజవరగమన’ కథ చెప్పినప్పుడు ‘నువ్వు నాకు నచ్చావ్'లాంటి సినిమా అవుతుందని నమ్మాను. నా నమ్మకం నేడు నిజమైంది. సినిమా చూసి అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు’ అన్నారు కథానాయకుడు శ్రీవిష్ణు.
‘నటిగా కెరీర్ను కొనసాగిస్తున్న నేను ‘భీమదేవర పల్లి బ్రాంచి’ వంటి మంచి సినిమాతో నిర్మాతగా మారడం చాలా సంతోషంగా వుంది. నటిగా, నిర్మాతగా నాకు మంచి పేరును తెచ్చిపెట్టిన ఈ చిత్రాన్ని జీవితాంతం మరిచిపోలేను’ �
ప్రభాస్ కథానాయకుడిగా ఓంరౌత్ దర్శకత్వంలో రూపొందిన పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్' ఇటీవలే ప్రేక్షుకుల ముందుకొచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం ‘రామజయం రఘు రామ జయం’ పేరుతో సక్సెస్మీట్ను నిర్వహించారు.
మేమంతా ఎంతో ఇష్టపడి ఈ సినిమా తీశాం. చక్కటి మానవ సంబంధాలతో కూడిన అందమైన కథగా ప్రేక్షకుల్ని మెప్పిస్తున్నది. మౌత్టాక్తో ప్రతి ఒక్కరికి చేరువైంది’ అని అన్నారు నందిని రెడ్డి.
సాయిధరమ్ తేజ్ హీరోగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘విరూపాక్ష’. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై బి.బాపినీడు సమర్పణలో బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు.
కిరణ్ అబ్బవరం, కశ్మీర పరదేశి జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘వినరో భాగ్యము విష్ణుకథ’. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మించారు.
ధనుష్, సంయుక్త మీనన్ జంటగా నటించి ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సినిమా ‘సార్'. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయ
‘18 పేజెస్' సినిమా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఈ ఏడాది విడుదలైన టాప్ఫైవ్ లవ్స్టోరీస్లో మా చిత్రం కూడా తప్పకుండా ఉంటుంది’ అన్నారు కథానాయకుడు నిఖిల్.