రామ్తేజ్, వర్షిణి, మౌనిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మల్లె మొగ్గ’. తోట వెంకటనాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.
‘సిద్ధు నటించిన చాలా సినిమాలు చూశాను. కరోనా తర్వాతే ఆయన్ని వ్యక్తిగతంగా కలిశాను. సిద్ధుకి సినిమా అంటే విపరీతమైన పాషన్. తాను చేసే సినిమా గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు.
టాలీవుడ్లో దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. హిందీ బిగ్బాస్ ద్వారా వచ్చిన క్రేజ్తో తెలుగులో చక్కటి అవకాశాలను అందుకుంటున్నది ఈ నటి! ఇక సోషల్ మీడియాలో ఆయేషా చాలా యాక్టివ్గా ఉంటుంది.
‘ప్రతిభ ఉండి కూడా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్న చాలామంది యంగ్ టాలెంట్ని నేను చూశాను. సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టిన నాకు దర్శకుడ్ని కావడానికి ఏడేళ్లు పట్టింది. నాగార్జునగారి రూపంలో అదృష్టం న�
‘సినిమా హిట్ అవ్వాలనే కోరిక మా టీమ్లో బలంగా ఉంది. గట్టిగా అనుకున్నాం. అనుకున్న హిట్ అందుకున్నాం. ఈ విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులకు చాలా థ్యాంక్స్' అన్నారు హీరో శివ కందుకూరి.
‘కార్తీక్ కథ చెప్పినప్పుడే నా పాత్రకి చాలా ఎక్సయిట్ అయ్యాను. నా కేరక్టర్ మేకోవర్కి చాలామంచి ప్రశంసలు వస్తున్నాయి. డేవ్ జాండ్ సంగీతం, మణి మాటలు, అనుపమ పరమేశ్వరన్ అభినయం, కావ్యథాపర్ అందం.. ఇవన్నీ ఈ స�
తేజ సజ్జా కథానాయకుడిగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్' చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిరంజన్ రెడ్డి నిర్మించారు. సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు.
“డెవిల్' చిత్ర విజయంతో మా రెండేళ్ల కష్టం ఫలించింది. 1940 బ్యాక్డ్రాప్లో సినిమా చేయడం అంత సులభం కాదు. దర్శకుడు ఏడాది పాటు ఈ కథతో ప్రయాణం చేశాడు’ అన్నారు కల్యాణ్రామ్.
‘సినిమా బాగుంటే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారని ‘పిండం’ సినిమా నిరూపించింది. 170 స్క్రీన్స్తో మొదలైన ఈ సినిమా 400 స్క్రీన్స్ వరకు వెళ్లింది. విడుదలైన అన్ని కేంద్రాల్లో చక్కటి స్పందన లభిస్తున్నది’ అని �
‘మా చిత్రానికి అంతటా పాజిటివ్ రిపోర్టులు వస్తున్నాయి. మంచి కాన్సెప్ట్తో తీశారని అంటున్నారు. మా అంచనాలు నిజమైనందుకు చాలా ఆనందంగా ఉంది’ అన్నారు మహేష్రెడ్డి.