Karthi | ‘కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి, కమల్హాసన్ లాంటి గొప్పవారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే.. చిన్నప్పుడే ఈ తరహా సినిమాలను మనకు వారు చూపించేశారు.
‘చుట్టూ వరదలు. చాలామంది కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మా సినిమా ఆడియన్స్కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో మా సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
‘సినిమాను 200 థియేటర్లు విడుదల చేశాం. వస్తున్న స్పందన చూసి మరో 28 థియేటర్లు పెంచాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకదేవుళ్లకు ధన్యవాదాలు. సినిమా రిపోర్ట్, రిజల్ట్ బావున్నాయి. దర్శకుడు రవికుమార్చౌదరి చెప్ప�
‘థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశాను. కామెడీ, ఎమోషన్స్కు వారు బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూస్తూ మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారు ప్రియదర్శి.
సోనియాసింగ్, పవన్ సిద్ధు జంటగా నటించిన వెబ్సిరీస్ ‘శశి మధనం’. వినోద్ గాలి దర్శకుడు. హరీశ్ కోహిర్కర్ నిర్మాత. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నదని మ�
‘బెదరులంక, భజే వాయువేగం.. ఏడాదిలో రెండు విజయాలు అందుకున్నా. ఇప్పుడు నా విషయంలో ప్రేక్షకుల దృష్టి కోణం మారింది. కచ్చితంగా హిట్ సినిమా అవుతుందని నమ్మి చేశాం.
రామ్తేజ్, వర్షిణి, మౌనిక ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘మల్లె మొగ్గ’. తోట వెంకటనాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది.
‘సిద్ధు నటించిన చాలా సినిమాలు చూశాను. కరోనా తర్వాతే ఆయన్ని వ్యక్తిగతంగా కలిశాను. సిద్ధుకి సినిమా అంటే విపరీతమైన పాషన్. తాను చేసే సినిమా గురించే ఎప్పుడూ ఆలోచిస్తుంటాడు.
టాలీవుడ్లో దూసుకుపోతున్న బాలీవుడ్ బ్యూటీ ఆయేషా ఖాన్. హిందీ బిగ్బాస్ ద్వారా వచ్చిన క్రేజ్తో తెలుగులో చక్కటి అవకాశాలను అందుకుంటున్నది ఈ నటి! ఇక సోషల్ మీడియాలో ఆయేషా చాలా యాక్టివ్గా ఉంటుంది.