ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్' అనేది ఉపశీర్షిక. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రానికి బసవరాజు శ్రీనివాస�
వేదిక ప్రధాన పాత్ర పోషించిన సస్పెన్స్ థ్రిల్లర్ ‘ఫియర్'. డా.హరిత గోగినేని దర్శకత్వంలో డా.వంకి పెంచలయ్య, ఏఆర్ అభి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 14న విడుదలైంది.
‘సంధ్య థియేటర్లో జరిగిన ఘటన మమ్మల్ని ఎంతగానో కలచివేసింది. మనిషిలేని లోటును ఎవరూ తీర్చలేరు. అందుకు మేమంతా ఎంతగానో విచారిస్తున్నాం. కొద్ది రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని వెళ్లి కలుస్తాను’ అన్నారు అల్లు అర్జ�
‘ప్రేక్షకులు గతంలో నన్ను పక్కింటి కుర్రాడు అనే ఇమేజ్తో చూశారు. ఇప్పుడు వారి సొంత ఇంటి అబ్బాయిలా చూస్తున్నారు. ‘క’ చిత్రం నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుంది’ అన్నారు కిరణ్ అబ్బవరం.
Karthi | ‘కె.బాలచందర్, కె.విశ్వనాథ్, దాసరి, కమల్హాసన్ లాంటి గొప్పవారికి మనం థాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే.. చిన్నప్పుడే ఈ తరహా సినిమాలను మనకు వారు చూపించేశారు.
‘చుట్టూ వరదలు. చాలామంది కష్టాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో మా సినిమా ఆడియన్స్కి కొంచెం రిలీఫ్ ఇచ్చింది. ఇలాంటి సమయంలో మా సినిమాకు బ్రహ్మరథం పట్టిన ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నా.
‘సినిమాను 200 థియేటర్లు విడుదల చేశాం. వస్తున్న స్పందన చూసి మరో 28 థియేటర్లు పెంచాం. సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకదేవుళ్లకు ధన్యవాదాలు. సినిమా రిపోర్ట్, రిజల్ట్ బావున్నాయి. దర్శకుడు రవికుమార్చౌదరి చెప్ప�
‘థియేటర్లో ప్రేక్షకుల మధ్య కూర్చొని సినిమా చూశాను. కామెడీ, ఎమోషన్స్కు వారు బాగా కనెక్ట్ అవుతున్నారు. సినిమా చూస్తూ మా అమ్మగారు క్లాప్స్ కొట్టడం చాలా ఆనందంగా అనిపించింది’ అన్నారు ప్రియదర్శి.
సోనియాసింగ్, పవన్ సిద్ధు జంటగా నటించిన వెబ్సిరీస్ ‘శశి మధనం’. వినోద్ గాలి దర్శకుడు. హరీశ్ కోహిర్కర్ నిర్మాత. ఈటీవీ విన్లో స్ట్రీమింగ్ అయిన ఈ సిరీస్కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తున్నదని మ�
‘బెదరులంక, భజే వాయువేగం.. ఏడాదిలో రెండు విజయాలు అందుకున్నా. ఇప్పుడు నా విషయంలో ప్రేక్షకుల దృష్టి కోణం మారింది. కచ్చితంగా హిట్ సినిమా అవుతుందని నమ్మి చేశాం.