లక్ష్మణ్చందా: మండలంలోని పీచర- ధర్మారం గ్రామాలను జంట గ్రామాలుగా పిలుస్తారు. ఇరు గ్రామాల ప్రజలు అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటారు. అలాంటి ఈ గ్రామాల మధ్య విద్యుత్ లైన్లు (Substation) చిచ్చుపెట్టాయి. దీంతో ఇరు గ్ర�
విద్యుత్ కోతలకు నిరసనగా నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లిలో సబ్స్టేషన్ను రైతులు ముట్టడించారు. విద్యుత్ డీఈ వచ్చి తమ సమస్యను పరిష్కరించే వరకు కదిలేదని నిరసనకు దిగారు. ఓవైపు వర్షాలు లేక పంటలు ఎండిపోయే
Fire breaks | అచ్చంపేట నియోజకవర్గ కేంద్రం 132 సబ్ స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ల మరమ్మతు కేంద్రం ఆవరణలో శనివారం అజాగ్రత్త తో పనిముట్ల వ్యర్ధాలు కాలిపోయాయి.
బంజారాహిల్స్ రోడ్డు నెం 10 లోని పలు బస్తీలు, కాలనీల్లో నాణ్యమైన విద్యుత్ను అందించేందుకు టీజీపీడీసీఎల్ ఆధ్వర్యంలో కొత్తగా 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్ నిర్మించనున్నారు. దీనికోసం షేక్పేట మండలం సర్వే �
Dharna | విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి సింగిల్ ఫేస్ విద్యుత్ సరఫరాను 24 గంటలు నిరంతరం అందించాలని డిమాండ్ చేస్తూ కుభీర్ మండలంలోని సోనారి సబ్ స్టేషన్ ఎదుట సోనారి గ్రామానికి చెందిన రైతులు ధర్నా నిర్వహించారు.
Heathrow Airport: హీత్రూ విమానాశ్రయాన్ని బంద్ చేశారు. గురువారం రాత్రి లండన్లోని ఓ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్లో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో అక్కడ విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది.
పదేండ్ల పాటు కేసీఆర్ సర్కారు కడుపున పెట్టుకొని కాపాడుకున్న రైతులను.. మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ మళ్లీ రోడ్డున పడేసింది. ఏదో మార్పు తెస్తుందని నమ్మి ఓటేసిన పాపానికి నట్టేట ముంచింది.
మండలంలోని ఏదుట్లలో రూ.కోటీ 96లక్షలతో నూతనంగా ని ర్మించిన 33/11 కేవీ విద్యుత్ ఉపకేంద్రాన్ని ఈ నెల 9వ తేదీన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి, ఎంపీ మ
Deputy CM Bhatti | ఉమ్మడి పాలమూరు జిల్లా అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క(Deputy CM Bhatti) అన్నారు.
తరచూ విద్యుత్తు కోతలపై ప్రజలు భగ్గుమన్నారు. నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలంలోని మెగ్యానాయక్ తండా వాసులు శనివారం గన్నారం సబ్స్టేషన్ను ముట్టడించారు.
Fire accident | సబ్స్టేషన్ (Substation) లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాపేపట్లోనే మంటలు దావానలంలా వ్యాపించి ఆ సబ్స్టేషన్లోని ట్రాన్స్ఫార్మర్ (Transformers) లు అన్నింటికీ అంటుకున్నాయి.
ఆరు నెలలుగా కరెంట్ సరిగ్గా ఉండటం లేదంటూ నాగర్కర్నూల్ జిల్లా ఊర్కొండ మండలం జకినాలపల్లి సబ్స్టేషన్ ఎదుట ఊర్కొండపేట గ్రామస్థులు, రైతులు ఊర్కొండపేట మాజీ సర్పంచ్ కృష్ణాగౌడ్ ఆధ్వర్యంలో గురువారం సబ్�
మూడు రోజులుగా రెండు గ్రామాలకు త్రీఫేజ్ కరెంట్ రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నామంటూ మెదక్ జిల్లా మొదలకుంట, నర్సింగరావుపల్లి గిరిజన తండాల రైతులు బుధవారం పాపన్నపేట మండలం రామతీర్థం సబ్స్ట్