నా కొడకల్లారా.. నక్రాలు చేయకుర్రి.. ముడ్డి బొక్క పగలగొడుతా’ అంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడిన మరో ఆడియో లీకైంది. ఈసారి సబ్స్టేషన్ ప్రారంభోత్సవానికి సంబంధించి అడిగిన తిరుపతిగౌడ్ అనే వ్యక్తిపై మంత
నిరంతర విద్యుత్ సరఫరా లక్ష్యానికి గండికొడుతున్న విద్యుత్ ఉద్యోగులపై ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. సైబర్ సిటీ సర్కిల్ కొండాపూర్ డివిజన్ పరిధిలోని అల్లాపూర్ సెక్షన్లో విద్యుత్ ఉద్యోగు�
పదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనూ విద్యుత్తు కోతలు. ఎండాకాలం వచ్చిందంటే నరకయాతనే. పవర్ కట్లతో వందలాది పరిశ్రమలు మూతబడేవి. అదే తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిరంతరాయంగా 24
తెలంగాణలో విద్యుత్ కాంతులు విరజిమ్ముతున్నాయి. ఉమ్మడి పాలనలో లో ఓల్టేజీ, కోతలు, పవర్ హాలిడేస్తో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడగా, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో నేడు అన్ని రంగాలు పవర్ ఫుల
సిరిసిల్లా (Sircilla) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. తంగళ్లపల్లి, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట మండలాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. తంగళ్లపల్లి మండలం చ�
నారాయణఖేడ్,అందోల్ నియోజకవర్గాల్లో లక్షా అరవైఐదు వేల ఎకరాలకు సాగునీరందిం చడమే లక్ష్యంగా రూ.1,774 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న బసవేశ్వర ఎత్తిపోతలకు తొలి అడుగు పడనున్నది.
ప్రభుత్వ అలసత్వ పోకడలు, అసమర్థ విధానాలను ఒకస్థాయి వరకే సామాన్యులు భరిస్తారు. అప్పటికీ, ప్రభుత్వ ధోరణి మారకపోతే తిరుగుబాటు మొదలవుతుంది. పొరుగున ఉన్న శ్రీలంకలో ప్రజా ఉద్యమం పెల్లుబికి రావడానికి అదే కారణం.