కరోనా టీకా రెండు డోసులు తీసుకున్న వారు ఒమిక్రాన్ బారిన పడితే వారిలో బూస్టర్ డోస్ తీసుకోవడంతో పోలిస్తే రోగనిరోధక వ్యవస్ధ మెరుగ్గా ఉంటోందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీంతో టీకా తీసుకున్న వా
కరోనా వైరస్ సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న వారిలో రెండేండ్ల తర్వాత కూడా సగం మందిలో ఇన్ఫెక్షన్కు సంబంధించి కనీసం ఒక లక్షణం కనిపిస్తోందని మెడికల్ జర్నల్ లాన్సెట్ అధ్యయనం వెల�
దోమలు మనిషి రక్తాన్నే ఎందుకు తాగుతున్నాయి? వేరే జీవుల రక్తాన్ని ఎందుకు తాగవు? అని అమెరికాకు చెందిన ప్రిన్స్టన్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆసక్తికర విషయం తెలిసింది.
నిద్రలేమి శారీరక, మానసిక రుగ్మతలకు దారితీస్తుందని కంటినిండా కునుకు తీస్తే ఏ అనారోగ్యాలూ దరిచేరని వైద్య నిపుణులు చెబుతుంటారు. రోజుకు కనీసం ఎనిమిది గంటల పాటు నిద్రించాలని సూచిస్తుంటారు.
హాట్ సమ్మర్లో నిస్సత్తువ, అలసటతో చిన్న పనులు చక్కబెట్టేందుకు కూడా ఓపిక లేదని నిట్టూరుస్తుంటారు. అలసట మాయమై తక్షణ శక్తి సమకూరాలంటే మెరుగైన ఆహారం తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబ�
కరోనా వ్యాక్సిన్ బూస్టర్ డోసు తీసుకున్న వారిలో 70 శాతం మందికి థర్డ్ వేవ్లో ఇన్ఫెక్షన్ సోకలేదని భారత్లో 6000 మందిపై నిర్వహించిన తాజా అధ్యయనంలో వెల్లడైంది.
కరోనా బాధితుల్లో దాదాపు 30 శాతం మందిలో ‘లాంగ్ కొవిడ్' లక్షణాలు కనిపిస్తున్నట్టు తాజా అధ్యయనం వెల్లడించింది. వైరస్ బారిన పడినప్పటి నుంచి నెలల తరబడి ఈ లక్షణాలు వేధిస్తున్నట్టు తేలింది. అలసట, శ్వాస ఇబ్బంద
మనుషుల్లాగే పుట్టగొడుగులు కూడా మాట్లాడుకొంటాయని, ముచ్చట్లు చెప్పుకొంటాయని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్ ఇంగ్లండ్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనంలో తెలింది. ఇవి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో మాట్లాడుకొంటాయ�