Unmarked Graves | జమ్ముకశ్మీర్లోని ఉత్తర కశ్మీర్లో పెద్ద సంఖ్యలో గుర్తు తెలియని సామూహిక సమాధులున్నాయి. అయితే వీటిలో 90 శాతం ఉగ్రవాదుల సమాధులేనని తేలింది. కశ్మీర్కు చెందిన సేవ్ యూత్ సేవ్ ఫ్యూచర్ ఫౌండేషన్ అనే ఎన్జ
Open School | ఓపెన్ స్కూల్ సర్టిఫికెట్లు రెగ్యులర్ స్కూల్ సర్టిఫికెట్లతో సమానమని పాపన్నపేట మండల విద్యాధికారి (ఎంఈఓ) ప్రతాప్రెడ్డి వెల్లడించారు. ఈ నెల 31 వరకు ఓపెన్ స్కూల్ అడ్మిషన్ ఫీజు గడువు ఉందని ఈ అవకాశాన్ని స�
మంథని పట్టణానికి చెందిన నరెడ్ల కృష్ణ చైతన్య అరుదైన ఘనత సాధించారు. యూనివర్సిటీ ఆఫ్ పీపుల్, కాలిఫోర్నియాలోని పసాదేనాలొని విశ్వవిద్యాలయం నుండి అడ్వాన్స్ టీచింగ్ అండ్ లెర్నింగ్ లో మాస్టర్ పూర్తి చేయడానికి
సింగరేణి సంస్థలో డీజిల్, పెట్రోలు ఇంధనాల వినియోగం తగ్గించి పర్యావరణ హిత గ్యాస్ వినియోగంను ప్రోత్సహించేందుకు చురుకుగా చర్యలు చేపడుతోంది. ఈ క్రమంలో మహారాష్ట్ర నాచురల్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ప్రతినిధులు ఆ
విద్యార్థి వీసాలకు సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకొంటున్న కఠిన నిర్ణయాలు భారతీయ విద్యార్థుల్లో కలవరాన్ని సృష్టిస్తున్నాయి. ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్' నినాదాన్ని చూపిస్తూ విద
విద్యార్థులు పరీక్షల కాలంలో ఒత్తిడికి గురికాకుండా ప్రణా ళికతో చదివి ఉత్తమ మార్కులు సాధించాలని జిల్లా జడ్జి సునీత కుంచాల అన్నారు. బోధన్కు చెందిన రిటైర్ట్ టీచర్ సరోజమ్మ తన సొంత డబ్బులతో శానిటరీ నాప్క�
హెచ్ఎండీఏ పరిధిలోని బుద్ధ పూర్ణిమ ప్రాజెక్టుపై అధ్యయనం చేసేందుకు కొత్తగా ట్రాన్సాక్షన్ అడ్వయిజరీ(టీఏ)లను నియమించనున్నారు. ఇందుకు సంబంధించిన నోటీఫికేషన్ జారీ చేయగా, టీఏల ద్వారా బీపీపీ ప్రాజెక్టును �
అగ్రరాజ్యం అమెరికాలో ప్రభుత్వం మారగానే మన దేశంలోని ఆశావహ విద్యార్థుల్లో దడ ప్రారంభమైంది. ఉన్నత చదువుల కోసం క్యూకట్టే అమెరికాలో ట్రంప్ కొత్త ప్రభుత్వం కొలువుదీరనుంది.
ఈ సాంకేతిక యుగంలోని పిల్లలు.. చదువులపై అంతగా దృష్టిపెట్టలేక పోతున్నారు. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత.. టీవీలు, ఫోన్లకే అతుక్కుపోతున్నారు. అత్తెసరు మార్కులతోనే నెట్టుకొస్తున్నారు. దీంతో తల్లిదండ్రులు మానస
Phone Use While Driving | రెడ్ లైట్ జంపింగ్ కంటే డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడకం వల్లే ఎక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. తమిళనాడు, లడఖ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటకలో రోడ్డు ప్రమాద మరణాలు ఎక్కువగా నమోదయ్యాయ�
పాఠశాలకు వెళ్లి చదువుకోవాలంటే విద్యార్థులు ప్రాణాలకు తెగించాల్సిందే! జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలో ఆయా గ్రామాలకు బస్సు సౌకర్యం లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. పచ్చర్లకు చెందిన విద్�
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే భారత విద్యార్థుల మొదటి ఎంపిక అమెరికా. మొత్తం విద్యార్థుల్లో 69 శాతం ఈ దేశంలోనే చదవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో విద్యార్థులకు తమ దేశంలో కల్పిస్తున్న సౌకర్యాల�
ఇంటర్ సెకెండ్ ఇయర్ చదువుతున్న ఓ అమ్మాయి.. తార్నాకలో పేరుగాంచిన ఓ కాలేజీలో ఎంపీసీ అభ్యసిస్తున్నది. ఫీజులో 80 శాతం చెల్లించింది. మరో 20 శాతం ఫీజు రెండు వారాల్లో చెల్లిస్తామని పేరెంట్స్ యాజమాన్యానికి తెలి�
Hand Sanitiser | హ్యాండ్ శానిటైజర్ (Hand Sanitiser).. దీని గురించి తెలియని వారు ఉండరు. కరోనా పుణ్యమా అని ఇప్పుడు అంతా దీన్నే ఎక్కువగా వాడుతున్నారు. అనవసరంగా, అతిగా శానిటైజర్ వాడటంవల్ల చాలా దుష్ప్రభావాలు తలెత్తే అవకాశం లేక�