ఆన్లైన్ క్లాసులు| మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వసతులు ఇప్పటికీ అంతంతమాత్రమే. సిగ్నల్ వచ్చినా తాబేలుకే నడక నేర్పేలా ఉంటుంది. మరి ఆ నెట్వర్క్తో చదువులు కొనసాగేదేలా.. దీంతో తమకు ఇంటర్నెట్ స్పీడ్ను
స్కూళ్లలో చేర్పించేందుకు ఇంటింటి సర్వే ఆదేశాలుజారీచేసిన తెలంగాణ విద్యాశాఖ హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో 5,766 మంది విద్యార్థులు బడి మానేసినట్టు విద్యాశాఖ అధికారులు తేల్చారు. వీరంతా బడికి
భవిష్యత్తుపై ధైర్యం నింపుతున్న మానసిక నిపుణులు సార్.. కొవిడ్తో మా అమ్మ, అత్తమ్మ చనిపోయారు. రోజూ ఏడుస్తూ కూర్చుంటున్నా. మనసు కుదురుగా ఉండటంలేదు. ఏం చేయమంటారు ? అంటూ భోరున విలపిస్తున్న ఓ విద్యార్థిని ఇంటర�
4 నుంచి దరఖాస్తుల స్వీకరణ |
ఉన్నత విద్యాభ్యాసం కోసం విదేశాలకు వెళ్లే విద్యార్థులు కొవిడ్ టీకా వేయించుకునేందుకు ఈ నెల 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
నైజీరియా| నైజీరియాలోని ఉత్తర నైగర్ రాష్ట్రంలో ఉన్న ఓ ఇస్లామిక్ పాఠశాలపై దాడిచేసిన దుండగులు విద్యార్థులను కిడ్నాప్ చేశారు. ఆదివారం టెజీనా నగరంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలపై సాయుధులైన వ్యక్�
టీఎస్ పీఈసెట్ | రాష్ట్రంలోని వ్యాయామ విద్య కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్)
12వ తరగతి ఎగ్జామ్స్పై ఏ నిర్ణయం తీసుకోలేదు: సీబీఎస్ఈ న్యూఢిల్లీ, మే 14: పన్నెండోతరగతి బోర్డు పరీక్షల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని శుక్రవారం సీబీఎస్సీ స్పష్టంచేసింది. కరోనా నేపథ్యంలో పరీక్ష