Jawahar Navodaya | ఈ నెల 31వ తేదీ నుంచి జవహర్ నవోదయ విద్యాలయాల్లో తరగతులు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. నవోదయ విద్యాలయాల్లో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు.
బోర్డింగ్ స్కూల్| దేశానికి థార్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో ముంబైని ఓ బోర్డింగ్ స్కూల్లో 26 మంది విద్యార్థులు కరోనా బారినపడటం ఆందోళన కలిగిస్తున్నది. మహానగరంలోని అగ్రిప�
ప్రతి కాలేజీలో రెండు ఐసొలేషన్ గదులు వ్యాక్సిన్ వేయించుకున్న సిబ్బందే విధులకు ఇంటర్ కాలేజీల ప్రారంభానికి మార్గదర్శకాలు హైదరాబాద్, ఆగస్టు 26 (నమస్తే తెలంగాణ): ప్రత్యక్ష తరగతులు త్వరలో ప్రారంభం కానున్న
ప్రవేశాలకు కనీస అర్హత మార్కుల నిబంధన తొలగింపు హైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ప్రవేశాలు కల్పించడంలో తెలంగాణ విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. కనీస అర్హత మార్కుల నిబ
వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలో 10వ తరగతి పూర్తి చేసిన అనాథ విద్యార్థులకు పై చదువులకోసం సువర్ణావకాశం కల్పిస్తున్నట్లు జిల్లా మహిళా దివ్యాంగుల శాఖ అధికారిణి కేతవత్ లలిత కుమారి బుధవారం ఒక ప్రకటనలో తెల
ఎమ్మెల్యే కాలేరు | నేటి బాలలను రేపటి పౌరులుగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు.
మనోైస్థెర్యం పెంచేలా పాఠ్యాంశాలు ఉండాలి ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్ హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): సమాజంలో ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని, సమస్యలు ఎదురైనప్పుడు యువత మనోధైర్యంతో వాటిన
TS EAMCET-2021 | తెలంగాణలో రేపటి నుంచి ఎంసెట్ పరీక్షలు జరుగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులను అనుమతించమని ఎంసెట్ కన్వీనర్ గోవర్ధన్ తెలిపారు.
రంగారెడ్డి, జూలై 23 (నమస్తే తెలంగాణ): మంత్రి కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లోని లక్ష మంది విద్య�
-సాయంత్రంకల్లా వెలువడే అవకాశంన్యూఢిల్లీ, జూలై 19: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం(నేడు) వెలువడనున్నట్టు సమాచారం. సాయంత్రానికల్లా ఫలితాలను ప్రకటించ�
కరోనా మూలంగా దాదాపు ఏడాదిన్నరగా దేశవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లో అభ్యసన దెబ్బతిన్నది. ఆన్లైన్ తరగతుల వల్ల పాఠశాలకు, సమాజానికి దూరం పెరిగిందనే అభిప్రాయం ఉన్నది. కానీ తెలంగాణలో ఇందుకు భిన్నమైన పరిస్�
న్యూఢిల్లీ, జూన్ 30: చార్టెర్డ్ అకౌంటెంట్ (సీఏ) పరీక్షార్థులకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. వారు కానీ వారి కుటుంబ సభ్యులు కానీ కరోనా సోకి బాధపడి ఉంటే త్వరలో జరుగబోయే సీఏ పరీక్షలకు హాజరుకాకుండా ఉండేందుకు