గురుకులాలు కాంగ్రెస్ ప్రభుత్వంలో మసకబారుతున్నా యి. చాలా చోట్ల భోజనం వికటించి విద్యార్థులు అనారోగ్యం పాలైన ఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. ఓ పక్క ప్రభుత్వం మెస్ చార్జీలు రెండింతలు పెంచామని గొప్ప లు చెప్�
రాష్ట్రవ్యాప్తంగా గురుకులాల్లో పెద్ద ఎత్తున నిర్లక్ష్యంతో చోటు చేసుకుంటున్న వరుస ఘటనలతో ఇటు విద్యార్థులు భయపడిపోతుంటే..అక్కడ చదివించడానికి తల్లిదండ్రులు బెంబేలెత్తిపోతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి
కలుషితాహారం కారణంగా 33 మంది మైనార్టీ గురుకుల విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. కడుపునొప్పి, వాంతులు కావడంతో వారిని దవాఖానకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో 9 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వరుస ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన నేపథ్యంలో తీవ్ర విమర్శలపాలైన కాంగ్రెస్ సర్కారు ఇప్పుడు ఈ అంశాన్ని డైవర్ట్ చేసే పనిలో పడింది. దీంట్లో భాగంగా ‘తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్' పేరుతో బడుల�
జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ బాలుర గురుకుల పాఠశాలలో మరో విద్యార్థి పాముకాటుకు గురయ్యాడు. గత జూలై 26న రాజారపు గణాదిత్య, ఆగస్టు 9న ఎడమల్ల అనిరుధ్ అనే ఇద్దరు విద్యార్థులు విష కీటకం కుట్టి చన�
చింతల్లోని శ్రీచైతన్య పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యంతో విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. పాఠశాల భవనం మూడో అం తస్థులోని మరుగుదొడ్లను సిబ్బంది యాసిడ్తో క్లీన్ చేసి, తలుపులు వేసి వెళ్లారు.
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, విద్యార్థుల పాలిట మధ్యాహ్న భోజనం శాపంగా మారిందని టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ అన్నారు. ఆదివారం అత్
విద్యార్థులు చలికి వణుకుతున్నా దుప్పట్లివ్వరా అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగు రాకేశ్రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు ఆదివారం నియో జకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చ�
ఆహ్లాదకర వాతావరణంలో విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దోమలు, ఈగలతో రోగాలబారిన పడుతున్నారు. ప్రహరీ నిర్మించి ఏడేండ్లు గడిచినా ఇంతవరకు మురుగు కాల్వ నిర్మించలేదు.
మాగనూరు జెడ్పీ ఉన్నత పాఠశాలలో వారంలో మూడుసార్లు ఫుడ్పాయిజన్ అయిన ఘటన కలకలం రేపుతున్నది. అధికారులు నిత్యం పర్యవేక్షణ జరుపుతు న్నా ఫలితం లేకుండా పోతున్నది. కాగా, కలుషితాహారంపై అధికారులు తలా ఒక సమాధానం చ
మాగనూర్ పాఠశాలలో ఫుడ్ పా యిజన్ కావడంతో విద్యార్థులు భయబ్రాంతులకు గురై బుధవారం ఉదయం స్కూల్కు వచ్చే సమయంలో ఇంటినుంచే బాక్స్లు తెచ్చుకున్నారు. వాటినే మధ్యా హ్నం భుజించారు.
మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం మూడోసారి ఫుడ్ పాయిజన్ అయ్యింది. పాఠశాలలో 597 విద్యార్థులకుగా నూ 400 మంది హాజరయ్యారు. వారం రోజులుగా ఇన్చార్జ్జి తాసీల్దార్ సురేశ్కుమార్ సమక్షంలో మధ్యాహ
జిల్లాలోని మాగనూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బుధవారం మధ్యాహ్న భోజనం వికటించి 15 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురై మూ డు రోజులుగా మహబూబ్నగర్ జిల్లా జనరల్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఫుడ