మాగనూరు జెడ్పీహెచ్ఎస్లో బుధవారం మధ్యాహ్న భోజనం తిన్న వంద మంది విద్యార్థులు ఫుడ్ పాయిజన్తో దవాఖానలో చే రారు. తీవ్ర అస్వస్థతకు గురైన 15 మంది విద్యార్థులు మహబూబ్నగర్ జిల్లా దవాఖానలో చికిత్స పొందుతున�
మాగనూర్ పాఠశాలలో మధ్యా హ్న భోజనం వికటించి 35 మంది విద్యార్థులు తీ వ్ర అస్వస్థతకు గురికావడం దురదృష్టకరం, అయితే వైద్యం కోసం జిల్లా దవాఖానకు వచ్చిన వి ద్యార్థులకు ఇక్కడా ఉదయం పురుగుల టిఫినే ఇవ్వడం ఏంటని మాజ
మండల కేంద్రంలో ని హైసూల్లో మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజ న్ అయి వందమంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. అన్నం, పప్పు, గుడ్డు తిన్న తర్వాత విద్యార్థుల ఇబ్బందులను గుర్తించిన ఉపాధ్యాయులు వెం టనే స్థానిక �
మళ్లీ మరో ప్రభుత్వ ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయింది. మంచిర్యాల జిల్లాలో బుధవారం 12 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురికాగా, వారిని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మంచిర్యాల పట్టణం సాయికుంట బాలికల గిరిజ�
గురుకుల పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలు చోటు చేసుకోవడంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వాంకిడి ఆశ్రమ పాఠశాలలో కలుషిత ఆహారం తిని 60 మంది విద్యార్థులు దవాఖాన పాలైన ఘటన మ
Norovirus :కేరళలో నోరోవైరస్ కేసులు నమోదు అయ్యాయి. కొచ్చిలోని ఓ ప్రైవేటు స్కూల్లో పిల్లలకు ఆ వైరస్ సోకింది. దీంతో స్కూల్ విద్యార్థులకు సెలువులు ఇచ్చారు.