ఉస్మానియా విశ్వవిద్యాలయం, నిజాంకాలేజ్, సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ కాలేజ్ సైన్సు విద్యార్థులు శుక్రవారం ఓయూ పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేపట్టారు. 18వ తేదీ నుంచి జరగనున్న మొదటి, మూడో సెమిస్టర్
ఉడికీ ఉడకని అన్నం, నీళ్ల చారు మాకొద్దంటూ ఖమ్మం నగరంలోని ఎన్నెస్పీ క్యాంపు పాఠశాల విద్యార్థులు గురువారం ఆందోళనకు దిగారు. పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఈ అన్నం తినలేమని, మెనూ ప్రకారం వడ్డించాలని నినాదాలు �
ప్రభుత్వ విద్యాసంస్థల్లో అధ్వానంగా ఉన్న మధ్యాహ్న భోజనం అమలు తీరు, విద్యార్థిని శైలజ మరణం, మాగనూరు పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పీడీఎస్యూ ఆధ్వర్యంలో వందలాది మంది విద్యార్థ
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు నిర్ణీత సమయానికి చేరుకునేలా బస్సు సర్వీసులను నడపాలని కోరుతూ విద్యార్థులు రోడ్డెక్కారు. ఎల్లారెడ్డి మండల పరిధిలోని బాలాజీనగర్ తండా వద్ద ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు వెళ్�
Kamareddy | కాంగ్రెస్ పాలనలో ఉపాధ్యాయులే కాదు చివరికి విద్యార్థులు కూడా రోడ్డెక్కాల్సిన దుస్థితి దాపురించింది. రాష్ట్రంలో ధర్నాలు, రాస్తారోకోలు లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదు. తాజాగా కామారెడ్డి జిల్లా (Kamareddy
విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా ఇన్చార్జి రమేశ్, జిల్లా అధ్యక్షుడు నరేశ్ డిమాండ్ చేశారు. బుధవారం వనపర్తి కొత్త బస్టాండ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరక�
పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమితి ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆయా కలెక్టరేట్ల ఎదుట బుధవార�
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కలెక్టరేట్లు విద్యార్థుల ఆందోళనలతో దద్దరిల్లాయి. పెండింగ్ సాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం హనుమకొండ, వరంగల్, మహబూబాబాద�
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బుధవారం నిజామాబాద్లోని ధర్నాచౌక్ వద్ద విద్యార్థులు మహా ధర్నా నిర్వహించారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ ఆందోళనకు భారీగా తరల�
బస్సులు ఆపాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మండలంలోని పిన్నెంచర్ల గేటు వద్ద బుధవారం విద్యార్థు లు, మహిళలు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోక�
బీబీపేట్ మండలంలోని మహాత్మా జ్యోతిరావు పూలే హాస్టల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. సరిపడా గదులు, మరుగుదొడ్లు లేవని ఆగ్రహం వ�
Dharna | ఉపాధ్యాయ దీనోత్సవం రోజునే విద్యార్థులు ఉపాధ్యాయులు కోసం ధర్నా చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..గౌలిదొడ్డిలోని(Gowlidoddi) సాంఘిక సంక్షేమ శాఖ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్(Social Welfare School) విద్యార్థుల ఆందోళనకు దిగాకు.
సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు సోమవారం ఆందోళన కార్యక్రమాలతో దద్దరిల్లాయి. రూ.4వేల జీవనభృతి ఇవ్వాలని బీడీ కార్మికులు, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని వ�
కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మణ్రావు తమను వేధిస్తున్నారని, అర్ధరాత్రి వసతి గృహాలకు వెళ్లి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని సోమవారం సుమారు 300 మంది మెడికల్ విద్యార్థినులు నిరసన వ్యక్తం చ
ఎస్సీ హాస్టల్లో మరుగుదొడ్లు నిర్మించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు భరత్, కేవీపీఎస్ రాష్ట్ర నాయకుడు మాణిక్యంరాజు డిమాండ్ చేశారు. మంగళవారం తాసీల్దార్ కార్యాలయం ఎదుట ఎస్ఎఫ్ఐ, కేవీపీఎస్ ఆధ్వర్�