ఎదిగిన బిడ్డ చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని కష్టపడి చదించిన ఆ తల్లిదండ్రులకు కన్నీరే మిగిలింది. కళాశాలకు వెళ్లి తిరిగి ఇంటికి చేరుకున్న ఆ విద్యార్థిని ఒక్కసారి ఇంట్లో కుప్పకూలి అపస్మారకస్థిత�
New Delhi: ఢిల్లీలో మరో దారుణ ఘటన జరిగింది. 11వ తరగతి చదువుతున్న 17 ఏళ్ల విద్యార్థిని కొందరు స్థానిక మైనర్లు కొట్టి చంపారు. ఈ ఘటన సోమవారం సాయంత్రం ఏడు గంటల సమయంలో జరిగింది.
IIT Hyderabad: ఐఐటీ హైదారాబాద్ లో బీటెక్ కంప్యూటర్స్ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ అనే 21 ఏళ్ల యువకుడు ఈ ఘనత సాధించాడు. ఇంకా ఇంజనీరింగ్ పూర్తి కాకుండానే అతడు ఈ ఘనత సాధించాడు.
కూచిపూడి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులో శ్రేష్ఠ కిడ్స్ పాఠశాల విద్యార్థినీ అత్యుత్తమ ప్రతిభ కనబర్చినట్లు పాఠశాల కరస్పాండెంట్ క్రాంతికుమార్, ప్రిన్సిపాల్ బిందు సోమవారం తెలిపారు.
గురుకులాల్లో ఒకప్పటి పరిస్థితులకు భిన్నంగా మారుతున్నాయి. ఒక్కప్పుడు చదువులకు నిలయంగా ఉన్న గురుకులాలు నేడు అందుకు భిన్నంగా దాడులకు నిలయంగా మారుతున్నాయి. ఇక్కడ చదువులేమో గాని దాడులకు, ప్రాణాలకు వసతి లేక
Harassing Student Over Pen Theft | ఒక విద్యార్థి పెన్ను దొంగిలించినట్లు స్కూల్ సిబ్బంది ఆరోపించారు. ఆ బాలుడ్ని వారు వేధిస్తుండటంతో అతడు భరించలేకపోయాడు. కుమారుడి ప్రవర్తనలో మార్పు గమనించిన తల్లిదండ్రులు ఆందోళన చెందారు. స్క
Student Brings Revolver To School | ఒక విద్యార్థి స్కూల్కు రివాల్వర్ తెచ్చాడు. తనను తిట్టిన ప్రధానోపాధ్యాయుడ్ని ఆ గన్తో బెదిరించాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ బాలుడ్ని అదుపులోకి తీసుకున్నారు. రివాల్వర్ను స్వాధీన�
Police Kidnap Student | బస్సులో ప్రయాణించిన విద్యార్థిని పోలీసులు కిడ్నాప్ చేశారు. అతడ్ని వెంబడించి డ్రగ్స్తో పట్టుకున్నట్లు ఆరోపించారు. ఈ మేరకు తప్పుగా కేసు నమోదు చేసి జైలుకు పంపారు. అయితే సీసీటీవీ ఫుటేజ్లు, ఇతర ఆ�
juniors beat Student death | జూనియర్లు కొట్టడంతో సీనియర్ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ నేపథ్యంలో 15 మంది జూనియర్ విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. జువైనల్ హోమ్కు తరలించార
హైదరాబాద్ బాచుపల్లిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో విద్యార్థిని వర్షిత ఆత్మహత్యపై రాష్ట్ర మహిళా కమిషన్ స్పందించింది. సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది.