ప్రజారోగ్యమే ప్రభుత్వ ధ్యేయమని ఎంపీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు మాలోత్ కవిత అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో 26 మంది లబ్ధిదారులకు రూ.11,65, 500 విలువచేసే సీఎంఆర్ఎఫ్ చెక్కులను అం
గొల్లకురుమల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజుయాదవ్ అన్నారు. మంగళవారం మండలంలోని బస్వాపురం
గంజాయి, డ్రగ్స్ రహిత రాష్ట్రమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు పోలీస్ యంత్రాంగం ఉక్కుపాదం మోపుతున్నది. నిరంతరం నిఘా, అడుగడుగునా తనిఖీలతో కట్టడిపై దృష్టి సారించింది. ఫలితంగా ఉమ్మడి నల్లగొ�
గిరిజనుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని వాలు తండా గ్రామంలో సోమవారం నిర్వహించిన ఎల్లమ్మ, ముత్యాలమ్మ, దుర్గమ్మ బోనాల పండుగలో ముఖ్య అతిథిగా పాల
గ్రామాల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్సీ ఎలిమినేటి కృష్ణ్ణారెడ్డి అన్నారు. మండలంలోని ముత్తిరెడ్డిగూడెం, చందుపట్ల బండసోమారం, నాగిరెడ్డిపల్లి గ్రామాల్లో నిర్మించిన కమ్యూనిటీ భవ�
నాయీబ్రాహ్మణుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. కర్ణాటక సంగీతంలో ఏషియా అవార్డు చేజింగ్ ది ఎక్సలెన్స్ సంస్థ నుంచి జాతీయ స్థాయి అవార్డులు పొందిన �
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం పాటు పడుతుందని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. మండలంలోని కొరటికల్లో ఎస్సీ కమ్యూనిటీ హాల్, కురుమ సంఘం భవన నిర్మాణ పనులకు ఆదివారం ఆమె శంకుస్థాప
పల్లెల సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండల కేంద్రంలో రూ.10లక్షలతో నిర్మించనున్న గౌడ సంఘం భవనానికి, రూ.2.5లక్షలతో చేపడుతున్న సీసీరోడ్డు పనులకు గురువారం ఆ�
రాష్ట్ర ప్రభుత్వం ప్ర జాసేవే లక్ష్యంగా పాలన అందిస్తున్నదని ము థోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి అన్నారు. మం డల పరిషత్ కార్యాలయంలో మంగళవారం 150 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కు లు
ఎరుకల అభివృద్ధి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు అంశాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ హామీ ఇచ్చారు. మహబూబ్నగర్ పట్టణంలో ఏకలవ్య విగ్రహాన్ని ఆవ
రాష్ట్ర ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి కృషిచేస్తున్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వరాలయంలో ఆమె స్థానిక మహిళా ప్రజాప్రతినిధులతో కలిసి శనివారం ప్రత్యేక పూజలు చేశార�
నియోజవకవర్గ వ్యాప్తంగా కాలనీలతో పాటు బస్తీల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. మంగళవారం అంబర్పేట డివిజన్ ఓల్డ్ పటేల్నగర్ బిలాల్ మజీదు బస్తీలో సుమా
మహిళా సమాక్య సంఘాల అభివృద్ధికి విశేష సేవలందించినందుకు ఉమ్మడి మెదక్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకుకు రాష్ట్రస్థాయి అవార్డు వరించింది. ఈ అవార్డును డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డికి పంచాయతీరాజ్
ఆలయాల అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి అన్నారు. మర్కూక్ మండలం వర్ధరాజ్పూర్లోని వర్ధరాజస్వామి రథోత్సవానికి ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి హాజరై స్వామ
రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవల కోసం కోట్ల రూపాయాలను ఖర్చు చేసి వసతులను కల్పిస్తున్నదని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ డా�