ముఖ్యమంత్రి కేసీఆర్తోనే రజకుల అభివృద్ధి సాధ్యమని ఎంబీసీ కోకన్వీనర్, తెలంగాణ రజక సంఘాల సమితి ముఖ్య సలహాదారు కొండూరు సత్యనారాయణ, రాష్ట్ర చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, పురుషోత్తం వెల్లడించారు. ఈ మేరకు �
ఉమ్మడి రాష్ట్రంలో మన బతుకులు, ఇక్కడి పరిస్థితులు ఎట్లుండెనో.. ఇప్పుడు ఎట్లున్నయో ఎవరికి వారు ఆలోచించాలని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు కోరారు. నాడు తాగు, సాగు నీళ్లు, కరెంటు.. ఇలా ప్రతి రంగంలో �
ఎనిమిదేండ్ల కాలంలో తెలంగాణలో ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకొచ్చాం. ఇదే ఎనిమిదేండ్లలో మోదీ ఏం చేశారు? తెలంగాణలో చేనేత కార్మికులకు ముడి సరుకుపై 40 శాతం సబ్సిడీ ఇస్తుంటే, మోదీ మాత్రం 5 శాతం జీఎస్టీ విధించారు. 5 శా�
ప్రభుత్వం మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నా రు. సారంగాపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్ట్లో గురువారం చేప ప�
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే టీఆర్ఎస్ పా ర్టీ ధ్యేయమని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. ఆదివారం ఈ-బయ్యారం అడ్డరోడ్డులోని ఫంక్షన్హాల్లో నిర్వహించిన భద్రాద్రి థర్మల్ పవర్ప
రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, గృహ నిర్మాణ, శాసన సభా వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమ్మర్పల్లి, వేల్పూర్ మండల కేంద్రాల్లో ఏర్పాటు
ప్రజా సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసే పలు పార్టీల నాయకులు, ఇతర ప్రజలు టీఆర్ఎస్లో చేరుతున్నారని అ�
వృద్ధులకు చేతికర్ర ఆసరా పింఛన్ అని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలో ఎంపీపీ కార్యాలయం ఆవరణలో 1364 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలను అందజేశారు. ఈ సంద�
రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందివ్వడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. మంగళవారం రామాయంపేటలోని బాలాజీ గార్డెన్లో పట్టణం, మండలానికి మం జూరైన 1300 పింఛన
రైతుల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్ మండలం చింతకుంట గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో రూ.26 లక్షలతో చేపడుతున్న గోదాం నిర్మాణా
అభివృద్ధి, సంక్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని, ఆ దిశగా సీఎం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేస్తూ ఇతర రాష్ర్టాలకు తెలంగాణను ఆదర్శంగా నిలిపారని డోర్నకల్ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్ అన్నారు. గురువారం మరి�
రాష్ట్రంలో మహిళల సంక్షేమానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు రూపొందించి, అమలు చేస్తున్నారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి స్పష్టం చేశారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్ర�
చేనేత కార్మికుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని పోచంపల్లిలో టై అండ్ డై చీరల ఉత్పత్తిదారుల సం�
తెలంగాణ ఏర్పడ్డ తర్వాతనే చేనేత కార్మికుల జీవితాల్లో అనూహ్యమైన మార్పులు వచ్చాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. జగిత్యాల పట్టణంలోని చేనేత సహకార సంఘంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార�
మైనార్టీల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని, అందులో భాగంగానే వారికి ప్రత్యేకంగా గురుకులాలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ కొనియాడారు. పరీక్షల�