మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నదని సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన కోటగిరిలో వక్ఫ్బోర్డు నిధులు రూ.25 లక్షలతో చేపట్టనున్న మైనార్టీ శ్మశాన వాటిక ప్�
జర్నలిస్టుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో కనిపించని ప్రతికా స్వేచ్ఛ తెలంగాణలో ఉందని ఎమ్మెల్సీ, కవి, గాయకుడు గోరెటి వెంకన్న అన్నారు. పటాన్చెరులో నిర్వహిస్తున్
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఇది జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అవస్థల పాలు చేస్తున్నదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగుల సంక్షేమాన్ని మరువమని” అటవీ, పర్యావరణ, న
చేనేత పరిశ్రమ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తున్నదని రాష్ట్ర పవర్ లూమ్స్ టెక్స్టైల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరు ప్రవీణ్ అన్నారు. భూదాన్ పోచంపల్లి చేనేత ట
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తామని, పాఠశాలల్లో అన్ని వసతులు కల్పిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ స్పష్టం చేశారు. ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (త
యాదవుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తున్నదని ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. మణుగూరు మండల యాదవ సంఘం వన భోజన మహోత్సవం, ఆత్మీయ సమ్మేళనం ఆదివారం జరిగింది
ఆదివాసీ ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. జైనథ్ మార్కెట్ యార్డు ఏఎంసీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్�
తెలంగాణ సర్కారు అడవుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నదని అటవీ అభివృద్ధి శాఖ వీసీ అండ్ ఎండీ చంద్రశేఖర్ రెడ్డి, చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఎన్నో సంసరణలు చేపట్టారని, జిల్లాల పునర్ వ్యవస్థీకరణ, గ్రామాలు, మండలాలు, పట్టణాల పునర్ వ్యవస్థీకరణ చేపట్టి ప్రజల చెంతకే పాలను తెచ్చిన ఘనత ఆయనకే దకుతుందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధా
జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా జర్నలిస్టుల సంక్షేమానికి 100 కోట
రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నది. విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు నెలకొల్పి విద్యాభివృద్ధికి బాటలు వేసింది. షాదీముబారక్ తదితర కార్యక్రమాలకు అధిక మొత్తంలో నిధులు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కులవృత్తులే ఆధారం. కానీ, ఆధునిక, సాంకేతిక యుగంలో ఎదురైన సవాళ్లతో అవి సంక్షోభంలో చిక్కుకున్నాయి. సరైన సహకారం లేక వాటి మనుగడే ప్రశ్నార్థకమైంది. కులవృత్తులు అంతరించి పోయే దశలో కేసీ�