తెలుగు భాష పరిరక్షణ కోసం సాహితీవేత్తలు, కవులు, కళాకారులు కృషిచేయాల్సిన అవసరం మనందరిపై ఉందని అధికార భాషా సంఘం చైర్పర్సన్ మంత్రి శ్రీదేవి, బీసీ కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్రావు అన్న�
సిరిసిల్లను అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిపిన మంత్రి కేటీఆర్, ఆది నుంచీ సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్)ను కాపాడుకుంటూ వస్తున్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత నాణ్యమైన విద్యుత్ సరఫరా కోసం కోట్లాది రూపాయలత
దేశ వ్యవసాయ రంగాన్ని పరిపుష్టం చేసి రైతాంగానికి భరోసా ఇవ్వటమే బీఆర్ఎస్ విధానమని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న రైతు అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశమంతా విస్త�
తెలంగాణ సాధించుకొని ప్రభుత్వం బీఆర్ఎస్ పాలన చేపట్టాకే గిరిజన బతుకులు మారాయని గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. గురువారం సిర్గాపూర్లో ఎస్టీ గురుకులం పాఠశాల, కళాశాల నూతన భవన సముదాయాన్
కేంద్ర ప్రభుత్వ అసమర్థ విధానాలతో భారత్ కష్టాల్లోకి వెళ్లిందని, ప్రజల సంక్షేమం, శ్రేయస్సు కోరి దేశ పౌరుడిగా తనవంతు బాధ్యతను నిర్వర్తించాలని సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ను (బీఆర్ఎస్) జాతీయ పార్టీగా మార్చ�
సిర్పూర్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. సిర్పూర్(టీ) మండలంలోని చింతకుంట గ్రామ సర్పంచ్ అజ్మీరా పుష్పలతతో పాటు సీనియర్ నాయకుడు మహేందర్�
స్వరాష్ట్ర సాధన కోసం జీవితాంతం తపించిన ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ కలలుగన్న తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ సాధించడమే కాకుండా ఆ మహనీయుడి ఆశయాలను సాకారం చేస్తున్నారని హోంమంత్రి మహమూద్ అలీ, రాష్�
పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉన్నదని సివిల్ జీఎం కార్పొరేట్ రమేశ్ బాబు అన్నారు. స్థానిక జీఎం కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లా�
ఎందరో మహానుభావులు పోరాడి సాధించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రపంచంలోని ప్రతి ఒక్క పౌరుడూ అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సుప్ర�
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులకు చేరేలా కృషి చేస్తామని, ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో సంగారెడ్డి జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా చూస్తామని కొత్త కలెక్టర్ డాక్టర్�
ప్రజా సమస్యల పరిష్కరించడమే తన లక్ష్యమని ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ అన్నారు. గాజులరామారం డివిజన్ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీకి చెందిన సీనియర్ సిటీజన్స్ మంగళవారం ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ను ఆయన నివ
ఈ రోజు భారతదేశ లక్ష్యమేంటి? ఎవరికైనా తెలుసా? ఈ దేశం ఏ లక్ష్యం వైపు పయనిస్తున్నది? దేశం తన లక్ష్యాన్ని కోల్పోయింది. దేశం, సిద్ధాంతం అంటే ఒక వ్యక్తి, పార్టీ చెప్పే నాలుగు మాటలు కాదు. కన్యాకుమారి నుంచి కశ్మీర్�
మానవతా విలువలు ప్రధానంగా ఉండే సమాజాన్ని నిర్మించుకోవాలని ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పండిట్ రవిశంకర్ పిలుపునిచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో శాంతి ప్రేమికులంతా ప్రపంచ శాంతి స్థాపనకు ముందుకు రావాల
రాష్ట్ర అభివృద్ధ్దికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ అన్నారు.బుధవారం ఆయన బండ్లగూడ జాగీర్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో రూ.485కోట్లతో పలు అభివృద్ధి పనులకు మేయర్ �
రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నారని, ప్రజలు వాటిని తిప్పికొట్టాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పోతిరెడ్డిప�