అధిక రక్తపోటు (హైపర్టెన్షన్).. బందిపోటులా విరుచుకుపడుతుంది. సకాలంలో స్పందించకపోతే అకస్మాత్తుగా ప్రాణం తీస్తుంది. మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ తగ్గడం, మానసిక ఒత్తిళ్లు పెరగడం తదితర క
Kerala medical student killed | ఉజ్బెకిస్థాన్లో మెడిసిన్ చదువుతున్న కేరళకు చెందిన విద్యార్థినిని క్లాస్మేట్ వేధించాడు. ల్యాప్టాప్తో తలపై కొట్టడంతో ఆమె మరణించింది. విద్యార్థిని కుటుంబం పలు అనుమానాలు వ్యక్తం చేసింద
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త చర్యగా ఫిబ్రవరి 28న ఇరాన్పై సైనిక దాడి ప్రారంభమైంది. అయితే ఇరాన్పై తలపెట్టిన దాడులను రద్దు చేస్తున్నట్లు, ఆ దేశంతో ఒప్పందం ఖరారు కానున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్�
అప్పులబాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘ టన మెదక్ జిల్లా రామాయంపేట మండ లం అక్కన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసుల వివరాల ప్రకారం.. అక్కన్నపేటకు చెందిన రైతు పాపయ్యగారి మల్లేశం (35) శనివారం రామాయంపేటకు వెళ్లి �
‘రాష్ట్రంలో సంక్షేమ రాజ్యం పోయి, సమ్మెల రాజ్యం వచ్చింది’ అని బీఆర్టీయూ (బీఆర్ఎస్ ట్రేడ్ యూనియన్) రాష్ట్ర అధ్యక్షు డు రాంబాబుయాదవ్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా జరిగిన విద్యార్థుల మరణాలన్నీ సర్కార్ హత్యలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. గడిచిన రెండేండ్ల్లలో సుమారు 112 ఫుడ్ పాయిజన�
పెన్షనర్ల పెండింగ్ బకాయిలతోపాటు అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఖమ్మం జిల్లా శాఖ ఆధ�
వరుసగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిన హమాస్పై వెంటనే శక్తివంతమైన దాడులు ప్రారంభించాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలను(ఐడీఎఫ్) ప్రధాని నెతన్యాహు మంగళవారం ఆదేశించారు.
Scholarships | AISB, TGVP ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా కుభీర్ మండల కేంద్రంలో వివేకానంద, తపస్వి డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించి రోడ్డుపై భైటాయించి రాస్తా రోకో చేపట్టారు.