గత 24 గంటల్లో వెయ్యి మందికిపైగా రష్యా సైనికులు మరణించినట్లు ఉక్రెయిన్ రక్షణ మంత్రి తెలిపారు. ఇప్పటి వరకు 71,200 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు పేర్కొన్నారు.
ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఓ మహిళ మెడలోని బంగారు గొలుసు కరిగిపోయి శరీరానికి అతుక్కు పోయింది. ఆదిలాబాద్ రూరల్ మండలం పొచ్చెర సమీప దిమ్మ గ్రామం లో శుక్రవారం మధ్యాహ్నం ఉరుములు, మెరుపులతో కూడిన వర్ష�
న్యూఢిల్లీ: పార్లమెంట్ ఆవరణలో ధర్నాలు, నిరసనలు, దీక్షలు, మతపరమైన కార్యక్రమాలను ఇక నుంచి అనుమతించడం లేదు. దీనికి సంబంధించిన సర్క్యూలర్ను రాజ్యసభ సెక్రటరీ జారీ చేశారు. జూలై 18 నుం�
పదవికి రాజీనామా చేయాలని రైతుల డిమాండ్5 వ రోజుకు చేరుకున్న నిరాహార దీక్ష నందిపేట్ : పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తానని బాండ్ పేపర్ పై రాసి ఇచ్చి మాట మార్చిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తన పదవికి ర