అక్రమ వలసదారులపై కఠిన చర్యలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెనక్కు తగ్గారు. మంచివారైన, చాలా కాలం నుంచి తమ వద్ద పని చేస్తున్న కార్మికులను ప్రభుత్వ దూకుడు విధానం తమ నుంచి దూరం చేస్తున్న
జిల్లాలో ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఇసుక అక్రమ
Traffic Rules | నంబర్ ప్లేట్లు లేని వాహనదారులపై కఠిన చర్యలకు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు. సైబరాబాద్ సీపీ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో ట్రాఫిక్ �
కొందరు అక్రమార్కులు బరి తెగించారు. కాసుల మోజులో.. బిడ్డ పుట్టక ముందే గుట్టు విప్పేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా లింగ నిర్ధారణ పరీక్షలు చేసి ఆడో, మగో తేల్చేస్తున్నారు. ఈ క్రమంలో కళ్లు తెరవని బిడ్డని కడు
మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం సీతంపేట గ్రామంలో హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని మృతుడి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వివరాలిలా ఉన్నాయి.. గ్రామానికి చెందిన గుమ్�
తేమ, తూకాల పేరుతో దళారులు రైతులను మోసం చేస్తే కఠినచర్యలు తప్పవని రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఖమ్మం రూరల్ మండలం గుర్రాలపాడుసమీపంలోని జీఆర్ఆర్ జిన్నింగ్ మిల్లు వద్ద ఏర్ప
శాంతిభద్రతలకు విఘాతం కల్గించేవారు ఎంతటివారైన కఠిన చర్యలు తీసుకుంటామని మల్టీజోన్-2 ఐజీ డి.సత్యనారాయణ అన్నారు. శుక్రవారం అమీన్ఫూర్ పోలీస్స్టేషన్ను ఆయన జిల్లా ఎస్పీ రూపేశ్తో కలసి తనిఖీ చేశారు. ఐజీ స�
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి ఆదేశించారు. ఆదివారం మెదక్ జిల్లాలోని పెద్దశంకరంపేట,అల్లాదుర్గం, రేగోడ్ పీఎస్లను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశా�
ఇబ్రహీంపట్నం పరిసర ప్రాంతాల్లో గంజాయి గుప్పుమంటున్నది. ఎక్కువగా ఇంజినీరింగ్, జూనియర్, డిగ్రీ కళాశాలలు ఉండడంతో యువత, విద్యార్థులను టార్గెట్ చేస్తూ మత్తులోకి దించుతున్నారు.
కరీంనగర్లోని పలు దవాఖానల బయో వ్యర్థాలపై నగరపాలక సంస్థ ప్రత్యేక దృష్టిపెట్టింది. బల్దియాకు అందిస్తున్న చెత్తలోనే వాటిని కూడా కలుపుతుండడంతో ఇన్చార్జి కమిషనర్ కఠిన చర్యలు మొదలు పెట్టారు.
డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మత్తు మందు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రభుత్వ నిబంధనలు అతిక్రమిస్తే జైలు తప్పదని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. గడువు ముగిసిన, తక్కవ క్వాలిటీ, నకిలీ మత�
New Year | న్యూ ఇయర్ వేడుకల్లో సరదాకోసం ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించి ప్రాణాలమీదికి తెచ్చుకోవద్దని, మద్యం సేవించి, ఓవర్ స్పీడ్, రాంగ్రూట్లో డ్రైవింగ్, హెల్మెట్, సీటు బెల్టు లేకుండా వాహనాలను నడిపితే చ
దేశంలో పెచ్చరిల్లిపోతున్న విద్వేష ప్రసంగాలపై సుప్రీంకోర్టు మంగళవారం ఆందోళన వ్యక్తం చేసింది. విద్వేష ప్రసంగాల ఘటనలపై ప్రభుత్వాలు, పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఆహార కల్తీని నివారించేందుకు ఫుడ్సేఫ్టీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి పేర్కొన్నారు. నగరంలో ఆహార కల్తీ నియంత్రణకు ఏర్పాటు చేసిన ఫుడ్ ఆన్ వీల్స్ ద్వారా తప్పనిసరిగా �