భైంసాలోని గాంధీ గంజ్ ముందు, గుజిరి గల్లిలో జొన్న రొట్టెలను అప్పటికప్పుడు తయారు చేసి వేడి వేడిగా అందిస్తున్నారు. అంతే కాకుండా ఉదయం పూట మొలకెత్తిన విత్తనాలు సైతం అమ్ముతున్నారు. జొన్న రొట్టెలు ఒకటి రూ. 15 అం�
జీవితంలోని ప్రత్యేకమైన రోజుల్ని, చిన్నాపెద్దా విజయాల్ని నలుగురితో కలిసి సెలెబ్రేట్ చేసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని చెబుతున్నారు పరిశోధకులు. నలుగురిలోకి వెళ్లడం, నలుగురితో కలిసి భోంచేయడం, కష్టసుఖ�
ఆధునిక జీవితంలో దాదాపు అందరూ తమ జీవితంలో ఏదో ఒక దశలో ఒత్తిడి ఎదుర్కొంటూనే ఉంటారు. దీర్ఘకాలం ఒత్తిడి కొనసాగితే శారీరక, మానసిక అనారోగ్యాలకు దారితీసే ముప్పు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్
మారుతున్న ఆహారపు అలవాట్లు, కరోనా తర్వాత పెరిగిన మానసిక, శారీరక ఒత్తిళ్లు ఇలా అన్ని తోడై.. గుండె పనితీరును దెబ్బతిస్తున్నాయి. పది కాలాలు పదిలంగా ఉండాల్సిన హృదయం.. లయ తప్పి..అర్థాంతరంగా ఆగిపోతున్నది
ఇంటి పని, వంట పని, పిల్లల పెంపకం బరువంతా ఆడవాళ్లపైనే. అదనంగా కెరీర్ బాధ్యతలు. ఆ పరుగులో పడిపోయి తమ ఆరోగ్యం గురించి పట్టించుకోవడం మానేస్తారు. ఇప్పటికైనా ఆ దిశగా ఆలోచించాలి. ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులను స�
ఆధునిక జీవనశైలి ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నది. తీవ్ర ఒత్తిడి, చర్మం పొడిబారిపోవడం, ముడతలు, జుట్టు రాలడం తదితర సమస్యలు యువతరాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. యోగాతో వీటన్నిటినీ నియంత్రించవచ్చు
వ్యవసాయ బీమా పాలసీల పరిచయానికి సంబంధించి నిబంధనలను బీమా రంగ రెగ్యులేటర్ ఐఆర్డీఏఐ సరళతరం చేసింది. ముందస్తుగా తమ అనుమతి లేకుండానే వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాల కోసం బీమా పాలసీలను జనరల్ ఇన్సూరెన్స్�
మనసును అల్లకల్లోల పరుస్తుంది. శరీరాన్ని రుగ్మతలపాలు చేస్తుంది. స్థిమితంగా నిద్రపోనివ్వదు. కుదురుగా ఉద్యోగమో వ్యాపారమో చేసుకోనివ్వదు. ఆధునిక జీవితానికి ఒత్తిడి తొలి శత్రువు. డిప్రెషన్ నుంచి గుండెపోటు
దేశంలో ప్రజల ఎజెండాతో ప్రత్యామ్నాయ వ్యవస్థ ఏర్పడాల్సిన అనివార్యత నెలకొన్నదని సీఎం కేసీఆర్ స్పష్టంచేశారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసి దొడ్డిదారిన ప్రభుత్వాలు ఏర్పాటుచేస్తున్న బీజ
భారతీయ యోగా సంస్థాన్ 56వ స్థాపన దినోత్సవాలు సనత్నగర్ పారిశ్రామికవాడ పార్కులో ఘనంగా జరిగాయి. సంస్థాన్ డిస్ట్రిక్ట్-1 అధ్యక్షుడు వర్జన్నాయక్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు
మానసికంగా దృఢంగా ఉంటే ఏదైనా సాధించొచ్చని, మానసిక ఆరోగ్యమే..మహాభాగ్యమన్నారు దోమలగూడ ఏవీ కళాశాల మనోవిజ్ఞాన శాస్త్ర అధ్యాపకులు, విద్యార్థులు. ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే, ఏవీ కాలేజీ సంయుక్త ఆధ్వర్యంలో
కాలంతో పోటీపడే రోజులివి. అందుకుతగ్గట్టుగానే ప్రతిఒక్కరిపై ఒత్తిడి ఉంటుంది. ముఖ్యంగా పోటీ పరీక్షలు, ఫైనల్ పరీక్షలు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాసే విద్యార్థులపై ఒత్తిడి ఏ మేరకు ఉంటుందో చెప్పాల్సిన...