ప్రస్తుతం చాలామంది మహిళల్లో నోటి అల్సర్లు కనిపిస్తున్నాయి. ఒత్తిడి, నిద్రలేమి, విటమిన్ లోపంతోపాటు నెలసరి సందర్భంగా హార్మోన్లలో మార్పుల వల్ల ఈ సమస్య ఎక్కువగా వస్తున్నది. కారణాలు ఏవైనా.. నోటి అల్సర్లతో త�
ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది శారీరక సమస్యలతో పాటు మానసిక సమస్యలతో కూడా బాధపడుతున్నారు. డిప్రెషన్, ఆందోళన, ఒత్తిడి, గందరగోళం వంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకీ ఎక్కు�
పొద్దున్నే పాటించే సహజమైన అలవాట్లతో ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. ఉదయం పూట దినచర్యలో కొద్దిపాటి మార్పులతోనే స్ట్రెస్ హార్మోన్ కార్టిసాల్ ప్రభావం తగ్గించవచ్చు.
మనం శరీరం నిత్యం అనేక రకాల హార్మోన్లను ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. వాటిలో కార్టిసాల్ అనే హార్మోన్ కూడా ఒకటి. దీనిని ఒత్తిడి హార్మోన్ అని కూడా అంటారు. మూత్రపిండాల మీద ఉండే అడ్రినల్ గ్రంథులు ఈ హార్మో�
రాత్రిపూట ఎక్కువ సమయం కృత్రిమ కాంతి కింద గడిపే వ్యక్తులు గుండె జబ్బుల బారిన పడే ముప్పు ఎక్కువగా ఉందట! దీనికితోడు సామాజికంగా, పర్యావరణపరంగా అధిక ఒత్తిడితో కూడిన వాతావరణంలో ఉన్నట్టయితే గుండెజబ్బు ముప్పు�
అధిక ఒత్తిడి ప్రస్తుతం చాలా మందికి పెద్ద సమస్యగా మారింది. ఒత్తిడి, ఆందోళనతోపాటు డిప్రెషన్ బారిన పడి చాలా మంది మానసిక ఆరోగ్య పరంగా కుదేలవుతున్నారు. చాలా మందికి మానసిక ఆరోగ్యం దెబ్బ తింటోంది.
మ్యాజిక్ సంగీతానికి మేఘాలు వర్షిస్తాయి, రాళ్లు కరుగుతాయి, ప్రకృతి పరవశిస్తుంది. అలాంటి సంగీతానికి మనసులో బాధలను మాత్రమే కాదు.. శరీరానికి కలిగిన రుగ్మతలనూ రూపుమాపే శక్తి ఉందని అనేక పరిశోధనలు తేల్చాయి.
చైనాలో ఒంటరి మహిళలు పెరుగుతున్నారు. ఒక అంచనా ప్రకారం.. 15 ఏళ్లు దాటినవారిలో దాదాపు 20 కోట్ల మంది ఆ దేశంలో ఒంటరిగా కాలం గడుపుతున్నారు. వీరిలో ఎక్కువశాతం యువతులే ఉన్నారు.
ధ్యానం చేయాలంటే గంటలు గంటలు దానికి కేటాయించాల్సిన పని లేదు. మనం చిటికెలో వృథా చేసే అయిదు నిమిషాల సమయం కూడా ఇందుకు ఉపయోగించుకుంటే ఎంతో మేలుచేస్తుంది. ప్రతి రోజూ 5 నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం వల్ల మనసు
ఒత్తిడితోనూ పొట్ట వస్తుంది. ఎక్కువ స్ట్రెస్కు గురయ్యేవారి శరీరంలో కార్టిసాల్ అధికంగా విడుదలవుతుంది. దీంతో నిద్ర దూరమై.. పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోతుంది.
స్నేహితులు, బంధువులు... ఎవరైనా ఒత్తిడిలో ఉండి మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ల అవసరం ఏంటి అన్నది ముందుగా గ్రహించాలి. మీ నుంచి సలహాను కోరుకుంటున్నారా, బాధను చెప్పుకొనే తోడు కోసం చూస్తున్నారా అన్నది గ్రహించా�
ప్రస్తుత తరుణంలో చాలా మంది నిత్యం ఒత్తిడి బారిన పడుతున్నారు. ఆఫీసుల్లో ఉద్యోగం చేసే వారితోపాటు బయట పనిచేసేవారు, ఇతర ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు.. ఇలా అన్ని రంగాలకు చెందిన వారిని ఒత్తిడి ఇ�
ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సమతూకం ఉండాలని ఒక పక్క, వారానికి 90 గంటల పని వేళలు ఉండాలని ఎల్ అండ్ టీ చైర్మన్ చేసిన సిఫార్సుపై మరో పక్క జోరుగా చర్చ సాగుతున్న నేపథ్యంలో ఉద్యోగానికన్నా తాము కుటుంబానికే ఎక�
ప్రస్తుతం ఉరుకుల పరుగుల బిజీ యుగం కారణంగా నిత్యం చాలా మంది అనేక సందర్భాల్లో ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. విద్య, ఉద్యోగ, వ్యాపార, ఆర్థిక సమస్యలతోపాటు ఆరోగ్య సమస్యలతోనూ చాలా మంది సతమతం అ�
నిత్యం చాలా మంది ప్రస్తుతం ఒత్తిడి, ఆందోళనను ఎదుర్కొంటున్నారు. ఇవి వచ్చేందుకు అనేక కారణాలు ఉంటాయి. పని ఒత్తిడి, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు.. ఇలా చాలా మందికి అనే�