రాజన్న సిరిసిల్ల జిల్ల కోనరావుపేట మండలం మరిమడ్లలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గత వారం రోజులుగా వీదుల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.
Street Dogs | పాఠశాల ప్రాంగణాల్లో ఉండే వీధి కుక్కలపై సర్వే చేయాలంటూ గుజరాత్లోని బీజేపీ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలపై ఆ రాష్ట్ర ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను ప్రస్తావిస్తూ.. ఉపాధ్యాయులు �
అత్తాపూర్ హుడా కాలనీలో శనివారం ఉదయం నడుచుకుంటూ వెళ్తున్న ఓ బాలికపై వీధి కుక్క దాడి చేసింది. బాలిక కాలికి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి కుక్కను తరిమికొట్టారు. వెంటనే ప్రథమ చికిత్స కోసం బాలికను ఆసుపత్ర
వీధి కుక్కలపై విషప్రయోగం చేసి చంపివేయడం అమానుషం, చట్టవిరుద్ధమని రాష్ట్ర పంచాయతీరాజ్, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు గ్రామాల్లో కుక్కలకు విషమిచ్చి చంపివేసిన ఘటనలపై
రంగారెడ్డి జిల్లా యాచారం మండల కేంద్రంలో కుక్కల పట్టివేత అంశం తీవ్ర కలకలం రేపుతున్నది. గ్రామపంచాయతీ ఆదేశాల మేరకు కొందరు యాచారంలో ఉన్న వీధి కుక్కలను పట్టుకొని విష ప్రయోగం చేయడంతో కొన్ని కుక్కలు మృతి చెంద�
వీధికుక్కల బెడద కారణంగా విషప్రయోగం చేసి వందలాది శునకాలను హతమార్చిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండలంలో చోటుచేసుకున్నది. ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా, జంతు ప్రేమికుల ఫిర్యాదు మేరకు పోలీసులు పలువురిపై కేస�
Street Dogs | వీధి కుక్కల కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఏబీసీ నిబంధనలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన పక్షంలో ప్రభుత్వ అధికారులపై భారీ జరిమానాలు విధిస్త�
వీధుల నుంచి ప్రతి కుక్కనూ తరిమేయాలని తాము చెప్పలేదని సుప్రీంకోర్టు గురువారం తెలిపింది. జంతువుల జనన నియంత్రణ (ఏబీసీ) నిబంధనల ప్రకారం వాటిని చూడాలని మాత్రమే చెప్పినట్లు పేర్కొంది. కుక్కలను చూసి భయపడే వారి
బీజేపీ పాలిత బీహార్లో టీచర్లకు వీధి కుక్కల లెక్కింపు, పర్యవేక్షణ పనులు అప్పగించటం రాష్ట్రంలో సంచలనంగా మారింది. స్కూల్లో పాఠ్య ప్రణాళిక, అటెండెన్స్ రిజిస్టర్తోపాటు, ఇప్పుడు వీధుల్లో కుక్కలు ఎన్ని ఉ�
సుప్రీంకోర్టు బుధవారం వీధి కుక్కల బెడదపై విచారణ సందర్భంగా కోళ్లు, మేకలవి ప్రాణాలు కాదా? అని ప్రశ్నించింది. ఓ పిటిషనర్ ఓ ఫొటోను చూపిస్తూ, వీధి కుక్కల దాడిలో 90 ఏండ్ల వ్యక్తి గాయపడి, మరణించినట్లు తెలిపారు. బ�
Stray Dogs | ఎన్టీఆర్ జిల్లాలో దారుణం జరిగింది. జి.కొండూరు మండలం వెలగలేరు గ్రామంలోని 250 వీధికుక్కలకు పంచాయతీ కార్యదర్శి విషమిచ్చి హతమార్చాడు. డిసెంబర్ 27వ తేదీన జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆడుకుంటున్న చిన్నారిపై ఓ వీధి కుక్క దాడి చేయగా ముఖంపై తీవ్ర గాయాలైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.స్థానికుల కథనం ప్రకారం..అత్తాపూర్లోని వాసుదేవరెడ్డినగర్ కాలనీలో గోపాల్ తన కుటుంబంతో కలిసి నివసిస
సోమవారం నుంచి మరోసారి జీహెచ్ఎంసీ వ్యాప్తంగా శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. శనివారం సికింద్రాబాద్, మల్కాజిగిరి జోన్లలో కమిషనర్ ఆర్వీ కర్
జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణలో ఒక్కో కుక్కపై రూ.1500ల మేర ఖర్చు చేస్తున్నది. అయితే వీధి కుక్కల నియంత్రణలో అధికారులు ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా.. కుక్క కాట్లు పెరుగుతుండటంపై అనుమానాలు వ�