నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ (Veldanda) మండల కేంద్రంలో చర్చి సమీపంలో ఉండే జంగిలి ఆంధ్రయ్య అనే వ్యక్తి పై వీధి కుక్కలు దాడి చేశాయి. రాత్రి ఆరు బయట నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా దాదాపు 10కి పైగా వీధి కుక్కలు ఆయన �
హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం డీజీ తాండలో రైతు డాక్య నాయక్కి చెందిన 36 గొర్రెలు వీధి కుక్కల దాడిలో మృత్యువాత పడ్డాయి. 20కి పైగా గొర్రెలు గాయపడ్డాయి.
shad nagar | షాద్నగర్ టౌన్, మే 16: షాద్నగర్ పట్టణ శివారులోని డంపింగ్యార్డ్ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వీధి కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ శుక్రవారం ప్రారంభించ�
వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు తూంకుంట మున్సిపల్ కమిషనర్ వెంకటగోపాల్ సూచించారు. వన్ డే వన్ థీమ్ కార్యక్రమంలో భాగంగా శనివారం
గ్రేటర్లో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మొన్న రాజేంద్రనగర్...నిన్న ఉప్పల్లో చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపర్చాయి. ఇలా వరుస సంఘటనలు చిన్నారుల తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది..చిన�
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో వీధికుక్కల బెడద రోజురోజుకు మితిమీరిపోతుంది. ఏ కాలనీలో చూసినా వీధికుక్కలు స్వైరవిహారం చేస్తూ స్థానికులపై దాడి చేస్తున్నాయి. దీంతో భయాందోళనకు గురవుతున్నారు. జీడిమెట్ల �
పిచ్చి కుక్క స్వైర విహారం చేస్తూ ఆరుగురిపై దాడి చేసింది. అందులో మూడేళ్ల చిన్నారి పరిస్థితి విషమంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కోరపల్లి గ్రామానికి చెందిన ఉపేందర్-మీనా �
Harish Rao | రాష్ట్ర వ్యాప్తంగా కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. మనషులపై దాడులకు పాల్పడుతూ తీవ్రంగా గాయపరుస్తున్నాయి. వరుసగా కుక్కల దాడులు జరుగుతున్నప్పటికీ.. కాంగ్రెస్ ప్రభుత్వం నిమ్మకు న
Harish Rao | రాష్ట్రంలో వీధి కుక్కల దాడులు విపరీతంగా పెరిగిపోతున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోకపోవడం అత్యంత దారుణం అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత
బతుకుదెరువు కోసం మహబూబ్నగర్ జిల్లా నుంచి వలస వచ్చి కోకాపేటలోని సబితానగర్లో ఉంటున్న రాజు, అంజమ్మ దంపతులకు ఇద్దరు పిల్లలు. కూలీనాలీ చేసుకుంటూ..కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు.
బాలానగర్లో పిచ్చి కుక్క స్వైరవిహారం చేసింది. ప్రజలను ఉరికిస్తూ... దొరికిన వారిని దొరికినట్లు కరుస్తూ.. బీభత్సాన్ని సృష్టించింది. ఏకంగా 16 మందిని కరిచింది.
Hyderabad | హైదరాబాద్ జవహర్నగర్లో దారుణం చోటు చేసుకుంది. వీధికుక్కల దాడిలో ఏడాదిన్నర బాలుడు మరణించాడు. ఇంటి బయట ఆడుకుంటున్న బాలుడిపై ఎగబడ్డ కుక్కలు.. కొంతదూరం ఈడ్చుకెళ్లి మరీ దాడి చేశాయి. ఈ ఘటనలో మెదడులో కొం�