Ram Gopal Varma | వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్.. నగరంలో పట్టపగలు ఓ నాలుగేళ్ల చిన్నారిని వీధికుక్కలు ఎలా చంపాయో చూడండి అంటూ వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు వర్మ.
Street Dogs | బోయిని కిష్టప్ప శనివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నల్ల చెరువులోకి దిగాడు. అయితే అదే సమయంలో అక్కడే గుంపుగా ఉన్న వీధి కుక్కలు అతడిపై దాడి చేసి గాయపరిచాయి.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్కాలనీ, వెంకటేశ్వరకాలనీలో ఓ వీధి కుక్క కాటుతో పదిమందికి గాయాలైన ఘటన శుక్రవారం వెలుగుచూసిం ది. ఇందిరానగర్కాలనీ నుంచి వెంకటేశ్వరకాలనీ వ రకు ఓ పిచ్చికుక్క స్వైర�
మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామా�
మండలకేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలూ వెంట పడుతున్నాయి. చిన్నా పెద్దతేడా లేకుండా దాడులు చేసి, తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే గ్రామస్తులు జంకు�
బాలానగర్లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. అంబికాకాలనీ, మెజస్టిక్ గార్డెన్ సమీపంలో దారిన వెళ్తున్న వారిపై కుక్క దాడి చేయడంతో బాలుడితో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో కొందరు కర్రలతో ఆ కుక్కను కొట్ట
జిల్లాలో వీధి కుక్కల దాడుల కేసులు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా భీమ్గల్ మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో ఆదివారం రాత్రి తండ్రీ కొడుకుపై వీధి కుక్కలు దాడి చేశాయి. పనిమీద బయటకు వెళ్లిన కుమ్మరి మల్లయ్య కుమారుడిని తీసుకొని ఇంటికి వస్తుం�
కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో విఠల్రావు కూతురు వాణిశ్
దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలో వీధికుక్కలు మరోసారి రెచ్చిపోయాయి. ఇంటి సమీపంలోని కిరాణా షాపులో పాలపాకెట్ కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఏడేండ్ల బాలుడిపై ఓ వీధికుక్క దాడిచేసి తీవ్రంగా గాయపర్చింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో వీధి కుక్కలు బుధవారం వీరంగం సృష్టించాయి. ఆరుగురు మహిళలపై దాడి చేశాయి. శేర్గల్లి, వికాస్నగర్, ఆర్బీనగర్ తదితర ప్రాంతాల్లో బుధవారం ఆరుగురిని తీవ్రంగా గాయపరిచాయి. వీరిలో స�
వీధికుక్కలు వీరంగం సృష్టిస్తున్నాయి. కనబడ్డ వారిపై దాడులు చేస్తూ గాయపరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎక్కడో ఒకచోట శునకాలు స్వైరం విహారం చేస్తుండడం కలవరపాటుకు గురి చేస్తున్నది.
కుక్కల దాడిలో ముగ్గురు చిన్నారులతో పాటు మరో ఇద్దరికీ గాయాలయ్యాయి. శాయంపేటకు చెందిన వంగరి రాజు-విజయ దంపతుల ఐదేళ్ల కుమారుడు శివసాయి బాలికల హైస్కూ ల్ ఎదుట పిల్లలతో కలిసి రోడ్డుపై ఆడుకుంటున్నా డు.
గ్రామ సింహాలు స్వైరవిహారం చేస్తున్నాయి. పల్లె, పట్నం అన్న తేడా లేకుండా వీటి బెడద తీవ్రమైంది. ఇండ్ల నుంచి వీధిల్లోకి రావాలన్నా తడబాటే.. బైక్పై వెళ్తున్నప్పుడు కంగారు.. పిల్లలను పనుల మీద బయటకు పంపించాలన్నా