జీహెచ్ఎంసీ పరిధిలో వీధి కుక్కల నియంత్రణలో ఒక్కో కుక్కపై రూ.1500ల మేర ఖర్చు చేస్తున్నది. అయితే వీధి కుక్కల నియంత్రణలో అధికారులు ఇంత ఖర్చు పెడుతున్నట్లు చెబుతున్నా.. కుక్క కాట్లు పెరుగుతుండటంపై అనుమానాలు వ�
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి.. నిన్న హయత్నగర్లో బాలుడు ప్రేమ్చంద్..నేడు యూసుఫ్గూడ లక్ష్మీ నరసింహనగర్లో మాన్వీత్ నందన్ అనే రెండేండ్ల చిన్నారి కుక్కల దాడిలో గాయపడ్డారు. ఇలా వరుస ఘటనలు చిన్నారుల �
యూసుఫ్గూడ లక్ష్మీనరసింహనగర్లో మాన్విక్ నందన్ (2) అనే బాలుడు రోడ్డుపై ఆడుకుంటుండగా వీధి కుక్క దాడిచేసింది. బాలుడి తాత అప్రమత్తమై కర్రతో కొట్టడంతో పారిపోయింది.
సిద్దిపేట జిల్లా మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లోని పలు గ్రామాల్లో వీధికుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. గ్రామాల్లో గుంపులుగుంపులుగా తిరుగుతూ పలువురిపై కుక్కలు దాడి చేస్తున్నాయి. ప్రధానంగా చిన్నపిల్లలు,
వీధి కుక్కలు వణికిస్తున్నాయి.. ప్రజలపై దాడికి దిగుతున్నాయి.. చిన్న, పెద్ద తేడా లేకుండా గాయపరుస్తున్నాయి.. గ్రేటర్ వరంగల్తో పాటు ఉమ్మడి జిల్లాలోని పలుచోట్ల గత కొద్ది రోజులుగా కుక్క కాటు ఘటనలు చోటుచేసుకు�
Ram Gopal Varma | వీధి కుక్కల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏడుస్తున్న డాగ్ లవర్స్.. నగరంలో పట్టపగలు ఓ నాలుగేళ్ల చిన్నారిని వీధికుక్కలు ఎలా చంపాయో చూడండి అంటూ వీడియోను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశాడు వర్మ.
Street Dogs | బోయిని కిష్టప్ప శనివారం మధ్యాహ్నం కాలకృత్యాలు తీర్చుకునేందుకు గ్రామ సమీపంలోని నల్ల చెరువులోకి దిగాడు. అయితే అదే సమయంలో అక్కడే గుంపుగా ఉన్న వీధి కుక్కలు అతడిపై దాడి చేసి గాయపరిచాయి.
జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరానగర్కాలనీ, వెంకటేశ్వరకాలనీలో ఓ వీధి కుక్క కాటుతో పదిమందికి గాయాలైన ఘటన శుక్రవారం వెలుగుచూసిం ది. ఇందిరానగర్కాలనీ నుంచి వెంకటేశ్వరకాలనీ వ రకు ఓ పిచ్చికుక్క స్వైర�
మండలంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఒక్కో గ్రామంలో వందల సంఖ్యలో కుక్కలు ఉన్నాయి. చాలా గ్రామా�
మండలకేంద్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మనిషి కనిపిస్తే చాలూ వెంట పడుతున్నాయి. చిన్నా పెద్దతేడా లేకుండా దాడులు చేసి, తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో బయటికి వెళ్లాలంటేనే గ్రామస్తులు జంకు�
బాలానగర్లో వీధి కుక్క స్వైర విహారం చేసింది. అంబికాకాలనీ, మెజస్టిక్ గార్డెన్ సమీపంలో దారిన వెళ్తున్న వారిపై కుక్క దాడి చేయడంతో బాలుడితో పాటు పలువురికి గాయాలయ్యాయి. దీంతో కొందరు కర్రలతో ఆ కుక్కను కొట్ట
జిల్లాలో వీధి కుక్కల దాడుల కేసులు నిత్యం ఏదో ఒక ప్రాంతంలో వెలుగుచూస్తూనే ఉన్నాయి. ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. తాజాగా భీమ్గల్ మండల కేంద్రంలో కస్తూర్బా పాఠశాలలో పని చేస్తున్న మహిళా ఉపాధ్యాయ�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని బౌరంపేటలో ఆదివారం రాత్రి తండ్రీ కొడుకుపై వీధి కుక్కలు దాడి చేశాయి. పనిమీద బయటకు వెళ్లిన కుమ్మరి మల్లయ్య కుమారుడిని తీసుకొని ఇంటికి వస్తుం�
కొన్నిరోజులుగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. మనిషి కనిపిస్తే చాలు వెంటపడుతున్నాయి. తాజాగా కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలోని అల్లాపూర్ గ్రామంలో విఠల్రావు కూతురు వాణిశ్