నిజామాబాద్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ తీవ్రతరమవుతున్నది. జిల్లాలో ఎక్కడో ఒక చోట రోజూ జనం కుక్కకాటు గురవుతున్నారు. ఏ వైపు నుంచి వచ్చి కుక్క కాటు వేస్తుందోనని జనం హడలిపోతున్నారు. గ్రామాలు, పట్టణాల్లోన
ఎంజీఎంలో దారుణం జరిగింది. మృతశిశువును వీధికుక్కలు పీక్కుతిన్న ఘటన అందరినీ కలచివేసింది. నిత్యం వేలాది మందితో రద్దీగా ఉండే అత్యవసర విభాగం వద్ద శుక్రవారం సా యంత్రం గుర్తుతెలియని వ్యక్తులు వదిలివెళ్లగా కు
వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ దాడులు చేస్తున్నాయి. ఒంటరిగా కనిపిస్తే చాలు కరిచేస్తున్నాయి. పిల్లలనైతే మరీ వెంటాడుతున్నాయి. గురువారం ఎల్లారెడ్డిపేటో ఇంట�
వీధి కుక్కలను నియంత్రించేందుకు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బాలానగర్లో వీధి కుక్కల దాడిలో గాయపడిన 24 మంది బాధితులను శుక్రవారం ఎమ్మెల్యే కృష్ణారావు, క�
సిద్దిపేట పట్టణంలో వీధికుక్కలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నా యి. రోడ్ల వెంట గుంపులుగా తిరుగుతూ జనాన్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాహనదారుల మీదికి కుక్కలు దూసుకువచ్చి గాయపరుస్తున్నాయి. చిన్నలు, వృద్�
‘కాలనీలో వీధి కుక్కల బెడద తీవ్రమైంది.. రోడ్లపై వెళ్లాలంటేనే భయమేస్తుంది.. ఇప్పటికే రెండేండ్లలో ఎందరో మా తోటి బాలలు కుక్కల దాడుల్లో తీవ్ర గాయాలపాలయ్యారు.. అయినా మా కాలనీ అధికారులు పట్టించుకోవడం లేదు.. రేవం�
వీధి కుక్కల దాడులు.. వాటి వల్ల జరుగుతున్న మరణాలపై ప్రభుత్వం అప్రమత్తమైంది. పసిపిల్లల ప్రాణాలు పోతుండటంతో నివారణ చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో తగిన చర్యలకు జీహెచ్ఎంసీ సిద�
వీధి కుక్కల దాడిలో ఓ దుప్పి మృతి చెందిన ఘటన బుధవారం శంషాబాద్ మండలం పాలమాకుల గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పిల్లోనిగూడ వైపు నుంచి పాలమాకుల గ్రామం వైపునకు వీధి కుక్కలు ఓ
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతిచెందిన ఘటన మండలంలోని లూనావత్తండాలో శనివారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఫతేపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని లూనావత్తండాకు చెందిన గుగులోత్ మధు, సరిత దంపతుల కుమారుడు గు
ఇంటిముందు ఆడుకుంటున్న 15 నెలల చిన్నారిపై వీధికుక్కలు దాడిచేసి గాయపరిచాయి.ఈ ఘటన డీ.పోచంపల్లి పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. బీహార్కు చెందిన మింటూసింగ్, నీమాదేవి దంపతులు డీ. పోచంపల్లి సత్యసాయి కాలనీ�
మండలంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏ కాలనీలో చూసినా గుంపులుగుంపులుగా దర్శనమిస్తూ కనబడిన వారి వెంటపడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధి కుక్కలను చూస్తే చాలు పిల్లలు , వృద్ధులు జంకుతున్నారు.
నగరంలో వీధి కుక్కలు మరో చిన్నారిని పొట్టనపెట్టుకున్నాయి. అభంశుభం తెలియని పసికందును చిదిమేశాయి. ఈ హృదయవిదారకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వి
వేర్వేరు జిల్లాల్లో శనివారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వాటి దాడిలో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన ప