ఇంటిముందు ఆడుకుంటున్న 15 నెలల చిన్నారిపై వీధికుక్కలు దాడిచేసి గాయపరిచాయి.ఈ ఘటన డీ.పోచంపల్లి పరిధిలో శనివారం సాయంత్రం జరిగింది. బీహార్కు చెందిన మింటూసింగ్, నీమాదేవి దంపతులు డీ. పోచంపల్లి సత్యసాయి కాలనీ�
మండలంలో వీధి కుక్కలు స్వైరవిహారం చేస్తున్నాయి. ఏ కాలనీలో చూసినా గుంపులుగుంపులుగా దర్శనమిస్తూ కనబడిన వారి వెంటపడుతున్నాయి. పలు గ్రామాల్లో వీధి కుక్కలను చూస్తే చాలు పిల్లలు , వృద్ధులు జంకుతున్నారు.
నగరంలో వీధి కుక్కలు మరో చిన్నారిని పొట్టనపెట్టుకున్నాయి. అభంశుభం తెలియని పసికందును చిదిమేశాయి. ఈ హృదయవిదారకర ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వి
వేర్వేరు జిల్లాల్లో శనివారం వీధి కుక్కలు స్వైర విహారం చేశాయి. వాటి దాడిలో ఇద్దరు బాలురు తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన ప