పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హొర్ముజ్ జలసంధి గుండా భారత్ వస్తున్న ఓ నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా, 20 మందిని రక్షించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు 12 రోజులైనా చల్లారడం లేదు. చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్కు ఇబ్బందులు పెరుగుతున్నాయి.