పశ్చిమాసియా యుద్ధ సంక్షోభ నివారణకు జరుగుతున్న ప్రయత్నాల్లో ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది. రెండో విడత శాంతి చర్చలకు వచ్చే ప్రసక్తి లేదంటూ భీష్మించుకుని కూర్చున్న ఇరాన్ ఎట్టకేలకు మనసు మార్చుకుంది.
Iran | హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో శనివారం రెండు భారత నౌకల (Indian Ships) పై కాల్పులు జరిపింది తమ దళాలేనా..? మరెవరైనానా..? అన్న అంశంపై దర్యాప్తు చేపట్టినట్టు ఇరాన్ వెల్లడించింది. ఈ మేరకు ఆ దేశ ప్రతినిధి ఇస్మాయిలీ బాఘేయి (Isma
ఒక వైపు దౌత్య చర్చలు.. మరో వైపు బలప్రయోగం ముప్పు.. పశ్చిమాసియా సంక్షోభానికి తెరదించేందుకు రెండో విడత చర్చలకు సోమవారం సాయంత్రం పాకిస్థాన్లోని ఇస్లామాబాద్కు తమ ప్రతినిధులు చేరుకుంటారని వెల్లడిస్తూనే మ�
Iran | ఇజ్రాయెల్, అమెరికా (Israel-US) తో నెలకొన్న యుద్ధం నేపథ్యంలో కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz) లో నౌకల రాకపోకలపై గత కొన్నాళ్లుగా ఇరాన్ (Iran) ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో భారత్కు కీలక హామీ ఇచ్చింది. 'భారత మిత్రులక
యుద్ధం మొదలై ఐదు వారాలైనప్పటికీ ఇరాన్ వెనక్కి తగ్గకపోవడం.. యుద్ధం ఖర్చులు తడిసి మోపెడు కావడం.. గల్ఫ్లోని యుద్ధ స్థావరాలు ధ్వంసం సహా భారీగా నష్టం వాటిల్లడం.. హొర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో ప్రపంచ
ఇరాన్తో అమెరికా జరిపే యుద్ధంలో బ్రిటన్ చేరదని, అయితే వివిధ దేశాలతో అంతర్జాతీయ సదస్సును నిర్వహించి హొర్ముజ్ జలసంధిని తిరిగి తెరిపించేందుకు ప్రయత్నిస్తామని యూకే ప్రధాని సర్ కీర్ స్టార్మర్ తెలిపా�
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు పెరిగిన దరిమిలా హొర్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయి రాంచీకి చెందిన మెర్చంట్ నేవీ మాజీ అధికారి కెప్టెన్ రాకేశ్ రంజన్ సింగ్(47) గుండెపోటుతో మరణించారు.
మనకు సాధారణంగా ఉన్న భావన చాలా సరదాగా ఉంటది. టీవీలో వార్తలు వస్తుంటయి, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి, హోర్ముజ్ జలసంధి వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి, చమురు సరఫరాపై ప్రభావం పడొచ్చునని ఆ వార్తలు
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. హొర్ముజ్ జలసంధి గుండా భారత్ వస్తున్న ఓ నౌకపై దాడి జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు గల్లంతు కాగా, 20 మందిని రక్షించారు.
పశ్చిమాసియా ఉద్రిక్తతలు 12 రోజులైనా చల్లారడం లేదు. చమురు రవాణాకు కీలకమైన హొర్ముజ్ జలసంధి మూసివేతతో ప్రపంచవ్యాప్తంగా గ్యాస్కు ఇబ్బందులు పెరుగుతున్నాయి.