Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు మంగళవారం లాభాలతో ముగిశాయి. తొలి సెషన్ తర్వాత ఒడిదొడుకుల మధ్య సాగిన స్టాక్ మార్కెట్లలో చివరి 90 నిమిషాల్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో స్టాక్స్ లాభాలు గడించాయి.
Stocks | ఐటీ స్టాక్స్ మీద ఒత్తిళ్ల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప నష్టాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 48 పాయింట్ల నష్టంతో 65,970 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ ఏడు పాయింట్ల నష్టంతో 19,795 పాయింట్లతో సరి పెట్టుకు
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు మెరిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్ఈ సెన్సెక్స్ 306.5 పాయింట్లు లబ్ధితో 65,982.5 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 87 పాయింట్ల లాభంతో 19,762.5 పాయింట్ల వద్ద ముగిశాయి.
Stocks | డాలర్ ఇండెక్స్ విలువ తగ్గడం, గ్లోబల్ మార్కెట్లో క్రూడ్ ధరలు పడిపోవడంతో శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 320 పాయింట్లు (0.49 శాతం) లబ్ధితో 65,828 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ సూచీ �
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో బుల్ పరుగులు తీస్తున్నది. వరుసగా 11వ రోజు బీఎస్ఈ సెన్సెక్స్ లాభాలు గడించింది. బీఎస్ఈ సెన్సెక్స్ తోపాటు ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ఆల్ టైం గరిష్ట స్థాయి మార్కును దాటాయి.
Stocks | అమెరికా రుణ పరపతి రేటింగ్ను ఫిచ్ ‘ఏఏఏ’ నుంచి ఏఏ+ తగ్గించడంతో అంతర్జాతీయ మార్కెట్లతోపాటు దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ , ఎన్ఎస్ఈ ఇండెక్సులు భారీ నష్టాలతో ముగిశాయి.
Stocks |వరుసగా ఆరు సెషన్ల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. ఇన్ఫోసిస్ గైడెన్స్ అంచనాల్లో భారీగా కోత విధించడంతో ఇన్వెస్టర్ సెంటిమెంట్ దెబ్బ తిన్నది. ఫలితంగా ఇన్వెస్టర్లు దాదాపు రూ.2 లక్షల కోట్�
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మరో ఆల్ టైం రికార్డు నెలకొల్పాయి. సెన్సెక్స్ 502 పాయింట్ల లబ్ధితో 66,061 పాయింట్లు, నిఫ్టీ 151 పాయింట్ల లాభంతో 19565 పాయింట్ల వద్ద స్థిర పడ్డాయి.
Stocks | ద్రవ్యోల్బణం తగ్గుముఖం పట్టడం, ఫారెక్స్ రిజర్వు నిల్వలు బలోపేతం కావడం, ముడి చమురు ధరల పతనం, యూఎస్ డాలర్పై రూపాయి మారకం విలువ బలోపేతం, విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడులతో దేశీయ స్టాక్ మార్కెట్లు కళకళలాడా
Stocks | ప్రధాన స్టాక్స్కు ఇన్వెస్టర్ల నుంచి మద్దతు లభించడంతోపాటు విదేశీ ఇన్వెస్టర్లు సైతం స్టాక్స్ కొనుగోళ్లకు దిగడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి.
Stocks | వరుసగా తొమ్మిది సెషన్లలో సానుకూలంగా సాగిన స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగారు. దీంతో రెండో రోజు కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో తొమ్మిది రోజుల ర్యాలీకి సోమవారం బ్రేక్ పడింది. ఐటీ స్టాక్స్ పతనంతో బీఎస్ఈ సెన్సెక్స్ 520.25 పాయింట్ల (0.86 శాతం) నష్టంతో 59,910.75 పాయింట్ల వద్ద స్థిర పడింది.
Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుసగా నాలుగో రోజు నష్టాలే మిగిలాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 337 పాయింట్లు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 111 పాయింట్లు పతనం అయ్యాయి.