కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వర్గీకరణను సమర్థిస్తూ తక్షణమే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.
శాంతి, సామరస్యంతోపాటు సుస్థిర ప్రభుత్వాలున్నచోటే అభివృద్ధి జరుగుతుందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. శనివారం మండలంలోని శివునిపల్లి కేఆర్ గార్డెన్లో మండల ప్రత్యేకాధికారి, ఆర్డ�
ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని, బీఆర్ఎస్ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలను కొనసాగించాలని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. బీఆర్ఎస�
భార్య తాళిబొట్లు అమ్ముకుని ఆటో కొనుక్కొని జీవితాన్ని నెట్టుకొస్తున్నామని, మహిళలకు బస్సుల్లో ఫ్రీ టికెట్ కల్పించడంతో తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని, సీఎం రేవంత్ రెడ్డి దారి చూపాలని ఆటో కార్మికులు డిమా
స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ 6, టీడీపీ 4, బీఆర్ఎస్ 4, సీపీఐ 1, ఇండిపెండెంట్ ఒకసారి చొప్పున గెలిచాయి. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి ప్రతి ఎన్నికలోనూ ఇక్కడ ఆ�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Station Ghanpur, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Station Ghanpur, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Station Ghanpur
మీ భూముల మీద యాజమాన్యం మీ చేతుల్లో లేకుండే.. పెత్తనం ఆఫీసర్లది ఉండే.. ఇప్పుడే మీ బొటనవేలికి హక్కులు కల్పించినం. మరి ఇంత మంచిగా ఉన్న అధికారాన్ని ఉంచుకుంటారా
CM KCR | ఇందిరమ్మ రాజ్యం పేరిట ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ నాయకత్వంపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. ఇందిరమ్మ రాజ్యం అంతా ఆకలే కదా..? ఎమర్జెన్సే కదా..? అని కేసీఆర్ మండిపడ్డారు. స్టేషన్ ఘన్�
CM KCR | మిగిలిన నాలుగైదు శాతం మంది రైతులకు 100 శాతం రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు ఈ ప్రాంతంలో 50 ఏండ్లు పాలన చేసిన కాంగ్రెస్ పార్టీ కనీసం మంచి నీళ్లు ఇయ్యలేదని, అయినా సిగ్గులేక�
CM KCR | ఎన్నికలు వచ్చినప్పుడు ప్రజలు ఆగమాగం అయితరని, చెప్పుడు మాటలు నమ్మి ఎవరికి పడితే వాళ్లకు ఓట్లు వేస్తరని, అలాంటి పద్ధతి మారాలె అని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రజలు ఎవరకి వారే సొంతంగా ఆలోచించి ఓటేసేలా ప్రజా�
CM KCR | స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి చెందిన ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చే