ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు (Minister KTR) హనుమకొండ (Hanamkonda) జిల్లాలో పర్యటించనున్నారు. వేలేరు మండలంలోని శోడషపల్లిలో పలు అభివృద్ధి పనులను శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
KTR | ఈ నెల 27న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలోని వేలేరులో పర్యటించనున్నారు. చిల్పూరు, వేలేరు, ధర్మసాగర్ మండలాల్లోని కరువు పీడిత గ్రామాలకు సాగునీరందించ�
Talasani Srinivas yadav | ఉచిత చేపపిల్లల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లోని పల్లెగుట్ట వద్ద ఎమ్మెల్యే రాజయ్యతో కలిసి ఘన్పూర్ రిజర�
సీఎం వెంట 60 లక్షల మంది సైన్యం రైతులపై ప్రేమ ఉంటే మోదీకి లెటర్ రాయాలి బీజేపీ నేత బండికి ఎమ్మెల్సీ పల్లా డిమాండ్ స్టేషన్ఘన్పూర్లో రైతుబంధు సంబురాలు స్టేషన్ఘన్పూర్, జనవరి 14: రైతుల కోసం పోరాడుతున్న స�
స్టేషన్ ఘన్పూర్: ఎస్సీ కమ్యూనిటీ హాల్ మంజూరు చేయాలని ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యే రాజయ్యను కోరారు. మంగళవారం హన్మకొండలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు మర్యాద పూర్వకంగా కలి�
స్టేషన్ ఘన్పూర్: ఎమ్మెల్యే రాజయ్య టీఆర్ఎస్ మండల ప్రచార కార్యదర్శిగా వారణాసి రామక్రిష్ణను నియమించారు. బుధవారం స్టేషన్ ఘన్పూర్ మండలానికి చెందిన వారణాసి రామకృష్ణకు ఎమ్మెల్యే రాజయ్య నియామక పత్రం అందిం�
స్టేషన్ ఘన్పూర్ :వ్యవసాయాధికారుల సూచనల మేరకే క్రిమిసంహారక మందులు వాడాలని రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. బుధవారం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వరంగల్ వారి దత్తత గ్రామమైన మీదికొండ గ్రామంల�
స్టేషన్ ఘన్పూర్ : నియోజకవర్గ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజయ్య భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న షాపింగ్ కాం�
స్టేషన్ ఘన్పూర్: నియోజకవర్గ కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణానికి ఎమ్మెల్యే రాజయ్య భూమి పూజ చేశారు. గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో గతంలో ఉన్న షాపింగ్ కాంప్లెక్స్ �
స్టేషన్ ఘన్పూర్ : డివిజన్ కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు సంతాపం తెలిపారు. డివిజన్
స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్య కార్మికులను నియమించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టిఎఫ్) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్ �