స్టేషన్ ఘన్పూర్ : డివిజన్ కేంద్రానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు మృతి చెందగా ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్సీ, జడ్పీ చైర్మన్తో పాటు ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు, స్థానికులు సంతాపం తెలిపారు. డివిజన్
స్టేషన్ ఘన్పూర్: ప్రభుత్వ పాఠశాలలో పారిశుద్య కార్మికులను నియమించాలని తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టిఎఫ్) సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్టీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మాడిశెట్టి శ్రీనివాస్ �
ఎమ్మెల్యే రాజయ్య | మహిళలు అంటే నాకు అపార గౌరవమని, మహిళల మనోభావాలు దెబ్బ తీసేవిధంగా మాట్లాడితే సభాముఖంగా క్షమించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే టి. రాజయ్య మహిళలను కోరారు.
భారీ బందోబస్తు మధ్య ఎంజీఎంకు రాజు మృతదేహం గుర్తుతెలియని వ్యక్తి అంబులెన్స్పై చెప్పు విసరడంతో అప్రమత్తమైన పోలీసులు కుటుంబ సభ్యులు గుర్తించిన తరువాతే పోస్టుమార్టం వరంగల్ చౌరస్తా : ఆరేళ్ల చిన్నారి (చైత
Minister KTR | సైదాబాద్ చిన్నారి హత్యాచార నిందితుడు పల్లకొండ రాజు మృతిపై ఐటీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. స్టేషన్ ఘన్పూర్ రైల్వే ట్రాక్పై నిందితుడు రాజు మృతదేహం లభ్యమైనట్లు డీజీపీ మహేందర్ రెడ్డి �