KTR | అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వీళ్లు అధికారంలోకి వచ్చిన ఎనిమిది నెలల్లోనే కరెంటు మాయమైందని అన్నారు. ఇప్పుడు �
KTR | ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతోనే ఓడిపోయామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శరాఘాతంలా తగలకూడని దెబ్బ ఏమీ తగలేదని చెప్పారు. దేశ రాజకీయాలను చూస్తే పదేళ్లకు మించి మూ
KTR | స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలో తొందరలోనే ఉప ఎన్నిక వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆ ఉప ఎన్నికలో తప్పకుండా రాజయ్య గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ సమక్షంలో స్ట�
పెండింగ్ పాల బిల్లులు చెల్లించాలని విజయ డెయిరీ రైతులు ధర్నా చేశారు. స్టేషన్ఘన్పూర్ బీఎంసీ(బిల్క మిల్క్ కూలింగ్) యూనిట్ పరిధిలోని స్టేషన్ ఘన్పూర్, చిల్పూర్, జఫర్గఢ్ మండలాల రైతులు శుక్రవారం �
Dairy farmers | కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు(Dairy farmers )కన్నెర్ర చేశారు. పెండింగ్ బిల్లులు చెల్లించాలని ఆందోళన బాటపట్టారు. పాల బిల్లులు చెల్లించడం లేదంటూ జనగామ జిల్లాలోని స్టేషన్ ఘనపూర్(Station Ghanpur) బస్టాండ్ వద్ద జాత�
KCR | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు మండిపడ్డారు. వరంగల్, హనుమకొండలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్ల�
Tatikonda Rajaiah | బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య నిప్పులు చెరిగారు. దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని, ఇదే ఘ�
Peddi Sudarshan Reddy | స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఓ చీడ పురుగు అని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పెద్ది సుదర్శన్ రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీలో కడియం శ్రీహరి పదేండ్ల కాలంలో ఎన్నో ప
అమలుకు సాధ్యం కాని హామీలిచ్చి, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు.
Kadiyam Srihari | కాంగ్రెస్ ప్రభుత్వం తమ హామీలను అమలు పరచలేక బీఆర్ఎస్ పార్టీ పై ఎదురుదాడి చేస్తోందని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి మండిపడ్డారు. బీజేపీ నాయకులు చవటలు, దద్దమ్మల్లా మాట్లాడుతున్నార�
కేంద్ర ప్రభుత్వం వరంగల్కు 2016లో మం జూరు చేసిన సైనిక్ స్కూల్ను తరలిస్తే సహించేది లేదని మాజీ మంత్రి, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దీనిని వెంటనే అడ్డుకోకుంటే ఆందోళన చేపట్టాల�