చండీఘడ్: లోక్సభలో ప్రవేశపెట్టిన విద్యుత్తు సవరణ బిల్లు-2022ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్ వ్యతిరేకించారు. రాష్ట్రాలను సంప్రదించకుండానే బిల్లును రూపొందించినట్లు ఆయన ఆరోపించారు. ఇది రాష్ట్రా�
బీజేపీయేతర రాష్ర్టాలపై కేంద్రం కక్షసాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నదని తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ విమర్శించారు. తెలంగాణలో సుస్థిర ప్రభుత్వం ఉండటం బీజేపీకి మింగుడ
దేశవ్యాప్తంగా ప్రతీ పోలీసుస్టేషన్లో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఆచరణలో అమలు కావట్లేదు. మూడింట ఒక స్టేషనలో కనీసం ఒక కెమెరా కూడా అమర్చలేదని భారత న్యాయ నివేదిక తాజాగా వెల
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘మిషన్ భగీరథ’ పథకాన్ని కాపీ కొట్టి ‘హర్ఘర్ జల్ యోజన’ పేరిట మేకప్ ఇచ్చుకున్న ప్రధాని మోదీ, ఆయన అనుచరగణం దాన్నీ సక్రమంగా అమలుచేయడం లేదు. అందుకే ప్రధాని స్వరాష్ట్రం గుజర�
దక్షిణాది అంటే ఉత్తరాది నాయకులకు అనాది నుంచే చిన్నచూపు. ప్రతిభావంతుడైనా సరే, కేంద్ర రాజకీయాలను శాసించే స్థాయికి దక్షిణాది నాయకుడు ఇప్పటివరకు ఎదగలేదంటే అతిశయోక్తి కాదు
గత ఏడాది డిసెంబర్లో పార్లమెంట్ ఆమోదించిన నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ను వెంటనే అన్ని రాష్ర్టాలు నోటిఫై చేయాలని, అందులోభాగంగా రాష్ట్రస్థాయిలో డ్యామ్ సేఫ్టీ అథారిటీలను ఏర్పాటు చేయాలని కేంద్ర జల్�
దేశాన్ని 70 ఏండ్లుగా ఏలుతున్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల కారణంగా సామాన్యుడి జీవితం సర్వనాశనమైందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు విమర్శించారు. ఇవి రెండు కూడా చేతకాని పార్టీలేనని ఆయన �
తెలంగాణ వచ్చినంక ఈ గుడిసెల్లో శిశు మరణాల్లేవ్! బెగ్గర్స్, అరేక్ మాల్ అమ్ముకొనే కుటుంబాల్లో బర్త్ వెయిట్ సమస్యే లేదు. కేసీఆర్ కిట్ వచ్చినంక అయిదేండ్లలో ఒక్క కేసు రికార్డు కాలే. తెలంగాణల వైద్య సేవ�
పెట్రోల్, డీజిల్పై కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే కొన్ని రాష్ర్టాలు ఆ క్రెడిట్ తమదే అన్నట్టు చేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్సింగ్ పురీ పేర్కొన్నారు. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ