Mock Drills On May 7 | పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శత్రు దాడి నుంచి పౌరుల రక్షణ కోసం మే 7న బుధవారం మాక్ డ్రిల్ నిర్వహించాలని పలు రాష్ట్రాలను కేంద్ర హో�
జాతీయ భద్రత, సమగ్రతలకు విఘాతం కలిగించే కేసులలో రాష్ర్టాల అనుమతి అవసరం లేకుండానే సీబీఐ దర్యాప్తు చేసేలా అధికారాలను కల్పించే ఓ ప్రత్యేక చట్టాన్ని చేయాలని పార్లమెంటరీ కమిటీ కేంద్రానికి సిఫార్సు చేసింది.
MK Stalin | తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్, డీలిమిటేషన్ వివాదంపై మరో అడుగు వేశారు. కేంద్ర ప్రభుత్వంపై పోరాటాన్ని తీవ్రం చేసేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీలిమిటేషన్ వివాదంపై జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏర్
Accident Victim's Body | రోడ్డు దాటుతున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అతడు అక్కడికక్కడే మరణించాడు. అయితే ప్రమాదం జరిగిన ప్రాంతం తమ పరిధి కాదని రెండు రాష్ట్రాల పోలీసులు తెలిపారు. ఆగ్రహించిన గ
కేంద్రం పన్నుల్లో రాష్ర్టాలకు జూన్లో ఇవ్వవలసిన వాటా విడుదలకు ఆర్థిక శాఖ సోమవారం ఆమోదం తెలిపింది. జూన్లో ఇచ్చే వాటాతోపాటు, ఒక అదనపు వాయిదా సొమ్మును కూడా విడుదల చేయబోతున్నది.
Lok Sabha Elections 2024 | మొత్తం 22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కేవలం ఒకే రోజు ఓటింగ్ జరుగనున్నది. అయితే మూడు రాష్ట్రాల్లో మాత్రం మొత్తం ఏడు దశల్లో పోలింగ్ నిర్వహించనున్నారు.
విమాన ఇంధనాలపై విధిస్తున్న సుంకాన్ని తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలితప్రాంతాలకు పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా సూచించారు. కరోనా వైరస్తో కుదేలైన దేశీయ విమానయాన రంగం తిరిగ�
సంస్కరణలను అమలు చేసేందుకు రాష్ర్టాలకు 50 ఏండ్ల పాటు వడ్డీ లేని రుణంగా రూ.75 వేల కోట్లు ఇవ్వనున్నట్టు సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. వికసిత్ను భారత్ను సాకారం చేసుకొనేందుకు రాష్ర్టాల్లో అభి�
అయోధ్య శ్రీరాముడి దర్శనానికి భక్తుల రద్దీ భారీగా ఉన్నందున రాష్ర్టాల వారీగా స్లాట్లు కేటాయించాలని శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు భావిస్తున్నది. ఒక్కో రాష్ర్టానికి షెడ్యూల్ కేటాయించేలా, అన్ని �
22న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే ఒంటిపూట సెలవును ప్రకటించారు. కొన్ని రాష్ర్టా లు పూర్తిగా, మరికొన్ని మధ్యాహ్నం 2.30 వరకు సెలవిచ్చాయి. యూపీ, హర్యానా, ఢిల్లీ, మధ్యప్రదేశ్, గోవా, మహారాష్ట్ర, పుదుచ్చేరి పూ�
నిషేధిత పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా(పీఎఫ్ఐ) కార్యకలాపాలకు సంబంధించి ఎన్ఐఏ ఆరు రాష్ర్టాల్లో సోదాలు జరిపింది. గత సంవత్సరం ప్రధాని మోదీ బీహార్ పర్యటన సందర్భంగా అవాంతరాలు సృష్టించడానికి పీఎఫ్ఐ యత్నిం
దక్షిణాది రాష్ర్టాల్లో ఏనుగుల లెక్క తేల్చేందుకు ఆయా రాష్ర్టాల అటవీ శాఖలు సిద్ధమయ్యాయి. ఈ నెల 17 నుంచి 3 రోజుల పాటు ఏనుగుల గణన చేపట్టనున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కౌండిన్య ఏనుగుల అభయారణ్యం, శ్రీవేంక
స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించే అంశంపై సుప్రీంకోర్టులో వాదనలు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ అంశంపై అభిప్రాయాలు చెప్పాలని అన్ని రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వం కోరింది.
కేంద్ర నిధుల విడుదలలో బీజేపీయేతర రాష్ట్రాలను సతాయిస్తున్న మోదీ సర్కార్, బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రం అడ్డగోలుగా దోచిపెడుతున్నది. ఇందుకు తాజా ఉదాహారణ.. గుజరాత్లో విడుదలైన కాగ్ నివేదిక.