Rahul-gandhi | ఇవాళ జమ్ములోని సత్వార్ పట్టణానికి రాహుల్ భారత్ జోడో యాత్ర చేరింది. ఈ సందర్భంగా కశ్మీర్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్గాంధీ.. జమ్ముకశ్మీర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణకు మించిన సమస్యే లేదన
పరిపాలన సౌలభ్యం కోసం తెలంగాణ ప్రభుత్వం నూతన పంచాయతీలను ఏర్పాటు చేసింది. ప్రతి పంచాయతీకి కార్యదర్శిని నియమించి ఎప్పటికప్పుడు సమ్యలను పరిష్కరిస్తున్నది. ప్రతి గ్రామపంచాయతీకి కార్యాలయ భవనం ఉండాలని నిధు�
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు వికారాబాద్ ఎంతో అభివృద్ధి చెందింది. వికారాబాద్తో పాటు మర్పల్లి, మోమిన్పేట, ధారూరు, కోట్పల్లి, బంట్వారం నవాబుపేట మండలాల్లోని గ్రామాలు అన్�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆలస్యం కావడానికి ఆ నాటి ముఖ్యమంత్రి, సీమాంధ్ర నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డి కారణమని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. 2004లో తెలంగాణ రాష్ట్రం ఇస్తామని సోన
Jammu and Kashmir | త్వరలో జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ఆర్థిక సంఘం నిధులు ఇవ్వడంపై ఆమె మాట్లాడుతూ ఈ విషయం బయటపెట్టడంతో రాజకీయంగా కలకలం మొదలైంది.
తెలంగాణ వచ్చింది. నాన్న కలలు నిజం కావడానికి అడుగులు పడ్డయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాల’కు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు ను మూడేండ్లల
ప్రత్యేక తెలంగాణకు రాజముద్ర పడేదాక ప్రతీ క్షణం ఉత్కంఠే. ప్రతీ మజిలీ ప్రసవవేదనే. అనేక కుట్రలను ఛేదిస్తూ.. అనేక ఎత్తుగడలను చిత్తుచేస్తూ దేశంలో తెలంగాణ విజయపతాకను ఎగురవేసి నేటికి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచీ బీజేపీకీ ఇష్టం లేదనే విషయం ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రుజువైందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరి�
ఎలాంటి చర్చ జరుగకుండానే ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మరోసారి అసహనం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్చ జరుగకుండానే రాష్ట్రం ఏర్పడిందంటేనే ప్రధాని అవగాహన లేమి ఏమిటన్నద
Assembly elections will be held soon in Jammu and Kashmir | కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, పరిస్థితి సాధారణంగా ఉంటే రాష్ట్ర హోదా సైతం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం