దేశంలో మరో రాష్ట్రం అగ్నిగుండమైంది. జాతుల మధ్య ఘర్షణతో మణిపూర్, రైతుల ఉద్యమంతో పంజాబ్, హర్యానా అట్టుడుకగా, తాజాగా రాష్ట్ర హోదా కల్పించాలన్న డిమాండ్తో లద్దాఖ్ భగ్గుమంది.
Omar Abdullah | కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) పై జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. జమ్ముకశ్మీర్కు తిరిగి రాష్ట్రహోదా (Statehood) ఇవ్వకపోవడంపై ఆయన మండిపడ్డారు.
Leh protest | కేంద్రపాలిత ప్రాంతం లఢఖ్ (Ladakh) కు రాష్ట్ర హోదా (Statehood) కల్పించాలని, ఆదేవిధంగా లఢఖ్ను భారత రాజ్యాంగంలోని ఆరో షెడ్యూల్ (Sixth schedule) లో చేర్చాలని డిమాండ్ చేస్తూ లేహ్ నగరం (Leh city) లో పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతు�
బహ్రెయిన్ లో ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నారై బీఆర్ఎస్ సెల్ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వ�
Jammu Kashmir: జమ్ముకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదాను ఇవ్వాలని కోరుతూ ఆ రాష్ట్ర మంత్రి మండలి గురువారం తీర్మానం చేసింది. కేంద్ర పాలిత ప్రాంత సీఎంగా ఒమర్ అబ్దుల్లా ప్రమాణం చేసిన మరుసటి రోజే మంత్రి మండలి ఈ �
Engineer Rashid | జమ్ముకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరించే వరకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవద్దని అవామీ ఇతిహాద్ పార్టీ (ఏఐపీ) అధ్యక్షుడు, ఎంపీ షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజినీర్ రషీద్ డిమాండ్ చేశారు. కేంద్ర పా�
PM Modi | జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir)కు రాష్ట్ర హోదాపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రానికి త్వరలోనే రాష్ట్ర హోదా (statehood) దక్కుతుందని వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలు తుంగలో తొక్కిందని లఢక్వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బయటి శక్తుల ప్రభావంతో తాము గిరిజన అస్తిత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని.. అధికార వికేంద్రీకరణ జరిపి రాజ్యా�
Protests | రాష్ట్ర హోదా కల్పించాలంటూ లఢఖ్లో నిరసనలు తీవ్రమవుతున్నాయి. లడఖ్కు రాష్ట్ర హోదా డిమాండ్తోపాటు మరో మూడు ప్రధాన డిమాండ్లను కూడా నిరసనకారులు వినిపిస్తున్నారు. గిరిజన రాష్ట్రంగా గుర్తింపు, స్థానికు
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను జిల్లా ప్రజలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రభ్వుత్వ, స్వచ్ఛంద సంస్థల కార్యాలయాలు, పోలీస్స్టేషన్లు, బెటాలియన్లో, అధికారులు, ప్రజాప్రతినిధులు జెండాను ఎ�
తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని పల్లెపల్లెనా ప్రజలకు వివరించాలని, రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పండుగలా నిర్వహించాలని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి వేముల ప్రశ�
అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్తచరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించిన పవిత్రమైన రోజు.. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా ఫిబ్రవరి 20న బిల్లును ఆమోదించింది
దక్షిణ కాశీగా పేరుగాంచిన వాడపల్లి పుణ్యక్షేత్రం నాటి సమైక్య పాలనలో అభివృద్ధికి నోచుకోలేదు. 2004లో వచ్చిన పుష్కరాలకు అప్పటి పాలకులు మొక్కుబడిగా రెండు పుష్కరఘాట్లు మాత్రమే ఏర్పాటు చేశారు. భక్తులకు అనుగుణం