తెలంగాణ వచ్చింది. నాన్న కలలు నిజం కావడానికి అడుగులు పడ్డయి. తెలంగాణ ఏర్పడిన వెంటనే ముఖ్యమంత్రి కేసీఆర్ ‘నీళ్లు, నిధులు, నియామకాల’కు తొలి ప్రాధాన్యం ఇచ్చారు. బృహత్తరమైన కాళేశ్వరం ప్రాజెక్టు ను మూడేండ్లల
ప్రత్యేక తెలంగాణకు రాజముద్ర పడేదాక ప్రతీ క్షణం ఉత్కంఠే. ప్రతీ మజిలీ ప్రసవవేదనే. అనేక కుట్రలను ఛేదిస్తూ.. అనేక ఎత్తుగడలను చిత్తుచేస్తూ దేశంలో తెలంగాణ విజయపతాకను ఎగురవేసి నేటికి ఎనిమిదేండ్లు పూర్తయ్యాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మొదటి నుంచీ బీజేపీకీ ఇష్టం లేదనే విషయం ప్రధాని మోదీ వ్యాఖ్యలతో రుజువైందని ఎమ్మెల్సీ గుత్తా సుఖేందర్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ఏర్పాటుపై తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరి�
ఎలాంటి చర్చ జరుగకుండానే ఆంధ్రప్రదేశ్ను అవమానకరంగా విభజించారని తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని మోదీ మరోసారి అసహనం వ్యక్తంచేశారు. ఎలాంటి చర్చ జరుగకుండానే రాష్ట్రం ఏర్పడిందంటేనే ప్రధాని అవగాహన లేమి ఏమిటన్నద
Assembly elections will be held soon in Jammu and Kashmir | కేంద్రపాలిత ప్రాంతం జమ్మూకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని, పరిస్థితి సాధారణంగా ఉంటే రాష్ట్ర హోదా సైతం ఇవ్వనున్నట్లు కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. శనివారం