రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం కావాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది. నవంబర్ 4న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ప్రతిపాదించింది.
మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వారం రోజులుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆ�
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆకలితీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Devaryamjal | మేడ్చల్ మలాజిగిరి జిల్లా శామీర్పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో 1521.13 ఎకరాలు శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి చెందినవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు, ప్రజాధనం దుర్వినియోగం, అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12లోని పెద్దమ్మ అమ్మవారి ఆలయం (జూబ్లీహిల్స్ కాదు) ప్రభుత్వ స్థలంలో ఉన్నందున కూల్చివేసినట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది.
బ్యాంకుల నుంచి రుణం పొందాలన్నా, ప్రైవేటు వ్యక్తుల నుంచి పెట్టుబడి సమకూర్చుకోవాలన్నా వారికి తిరిగి చెల్లించగలమనే భరోసా కల్పించాలి. అప్పుడే అప్పైనా, పెట్టుబడైనా సమకూరుతుంది
మెడికల్ సీట్ల విషయంలో స్థానికత అంశానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం జారీచేసిన జీవో నం.33ను 2028 నుంచి ఎందుకు అమలు చేయకూడదని సుప్రీంకోర్టు ప్రశ్నించింది.
రాష్ర్టానికి మంజూరైన కొత్త జవహర్ నవోదయ విద్యాయాల (జేఎన్వీ) ఏర్పాటులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. నవోదయకు కావాల్సిన స్థలాల కేటాయింపు పూర్తిచేయడం లేదు.