కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలు పత్తి రైతును నిండా ముంచుతున్నాయి. ఇప్పటికే ప్రకృతి వైపరీత్యాలతో అన్నదాత తీవ్రంగా నష్టపోగా.. ప్రభుత్వాల ఆంక్షలు మరింత శాపంగా మారాయి.
మద్య కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం బకాయిపడిన రూ.3,151 కోట్లు వెంటనే చెల్లించాలని, లేకుంటే రాష్ట్రంలో మద్యం ఉత్పత్తి, సరఫరాను నిలిపివేస్తామని లిక్కర్ కంపెనీలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశాయి.
ఇటీవల మంత్రిగా ప్రమా ణ స్వీకారం చేసిన మాజీ క్రికెటర్ అజారుద్దీన్కు రాష్ట్ర ప్రభుత్వం రెండు శాఖలు కేటాయించింది. ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి దగ్గర ఉన్న ప్రభుత్వరంగ సంస్థలతోపాటు మంత్రి అడ్లూర�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పాశమైలారంలోని సిగాచి ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలుడు ఘటనపై జరుగుతున్న దర్యాప్తు పురోగతి వివరాలతో సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించి�
మక్కజొన్న కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి తీవ్ర విమర్శలకు దారితీస్తున్నది. రైతులు పండించిన మక్కజొన్నల్లో ప్రభుత్వం సగమే కొనుగోలు చేస్తూ మిగిలిన సగం పంటకు కోత విధిస్తున్నది.
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం కావాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది. నవంబర్ 4న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ప్రతిపాదించింది.
మొంథా తుపాను బీభత్సంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వారం రోజులుగా వాతావరణశాఖ హెచ్చరికలు జారీ చేసినా.. పెడచెవిన పెట్టిన కాంగ్రెస్ సర్కారు పంటల కొనుగోళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రైతులు ఆ�
ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల ఆకలితీర్చేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Devaryamjal | మేడ్చల్ మలాజిగిరి జిల్లా శామీర్పేట మండలం దేవరయంజాల్ గ్రామంలో 1521.13 ఎకరాలు శ్రీ సీతారామస్వామి వారి దేవస్థానానికి చెందినవేనని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.