అన్ని ప్రభుత్వశాఖల్లో ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ విషయంలో ప్రభుత్వం వాయిదాల పద్ధతిని ఎంచుకోవడానికి వీల్లేదని హైకోర్టు తేల్చిచెప్పింది.
కంటోన్మెంట్లోని స్థిరాస్తుల క్రయవిక్రయాలకు సంబంధించి సబ్రిజిస్ట్రార్ కార్యాలయాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖాతాలో జమవుతున్న ఐదు శాతం ప్రాపర్టీ ట్యాక్స్ నేరుగా వసూలు చేయాలని కంటోన్మెంట్ బోర్డు ని�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన తెలంగాణ హేట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్స్ (ప్రివెన్షన్) బిల్లుపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
డబుల్ బెడ్రూమ్లలో చేరని లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఈ నెలఖరు వరకు జిల్లా పరిధిలో డబుల్ ఇండ్లలో చేరని దాదాపు 7,864 లబ్ధిదారుల ఇండ్ల రద్దుకు చర్యలు తీసుకోనున్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అత్యంత మాయ, మోసం, వంచన చేస్తూ ప్రజలను నిలువునా ముంచేసిందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. దేశంలోనే అధిక మోసపూరిత బడ్జెట్ను ప్రవేశపెట్టడ�
సన్న ధాన్యం బోనస్ బకాయిలు రూ. 514.36 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. వాస్తవానికి రైతులకు బోనస్ కింద రూ.1939.58 కోట్లు చెల్లించాల్సి ఉండగా, రూ. 1425.22 కోట్లు మాత్రమే జమచేసింది.
దక్షిణాది న్యాయమూర్తుల ప్రాంతీయ సమావేశం మార్చి నెల 14,15 తేదీల్లో రెండు రోజులు పాటు హైదరాబాదులో జరుగనున్నది. తెలంగాణ హైకోర్టు ఆతిథ్యం ఇవ్వనున్న ఈ ప్రాంతీయ (సౌత్ జోన్ - 2) సమావేశాల నిర్వహణ కోసం తెలంగాణ ప్రభు
ఎక్సైజ్ శాఖలో ఓ ఉన్నతాధికారి అత్యాశతో ప్రమోషన్ ఆశలు గల్లంతైన కొందరు అధికారులకు త్వరలో మేలు జరుగనున్నది. ప్రమోషన్ దాకా వచ్చి చేజారిన వారందరికీ సదవకాశం దక్కనున్నది.
Temples | రాష్ట్రంలోని ప్రధాన ఆలయాల అభివృద్ధిపై రాష్ట్ర సర్కార్ పెత్తనం చెలాయిస్తున్నది. కానుకల ఆదాయంతో చేపట్టే అభివృద్ధి పనులపై కొత్త నిబంధనలు పెట్టింది.
వికారాబాద్లోని దామగుండం రిజర్వ్ అటవీ ప్రాంతంలో రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం తొలగించిన మొకలు, వృక్షాలను వేరే ప్రాంతంలో తిరిగి నాటే చర్యలపై ఎప్పటికప్పుడు నివేదిక సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ�