ఒకప్పుడు అభిమానం అనేది ఆదరణ, ప్రేమ, గౌరవభావాలతో ఉండేది. కానీ, ఇప్పుడు అది తన పరిధులు, పరిమితులను దాటి మానసిక రోగంగా మారింది. విచక్షణ కోల్పోయి ప్రాణాల మీదికి తెచ్చే ఫ్యానిజంగా రూపాంతరం చెందింది. మన దేశంలో ఇట
Karnataka cricket body | కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA) హైకోర్టును ఆశ్రయించింది (Bengaluru Stampede). తమపై దాఖలైన కేసును సవాల్ చేస్తూ రిట్ పిటీషన్ దాఖలు చేశారు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద బుధవారం జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతిచెందడం యావత్ జాతిని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఈ దుర్ఘటనపై నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అయితే, ఈ ఘటన నేపథ్యంలో న�
DK Shivakumar | బెంగళూరులో ఆర్సీబీ జట్టు విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. బుధవారం సాయంత్రం చిన్నస్వామి స్టేడియం వెలుపల జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు.
Bengaluru Stampede | 18 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఐపీఎల్ టైటిల్ను ముద్దాడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కోసం ఏర్పాటు చేసిన విజయోత్సవ కార్యక్రమం తీవ్ర విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. ఈ దుర్ఘటనలో మరణించిన వార�
Harsh Goenka | ఆర్సీబీ (RCB) విజయోత్సవ సంబురంలో తొక్కిసలాట జరిగిన 11 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తొక్కిసలాట ఘటనపై ప్రముఖ వ్యాపారవేత్త హర్ష్ గోయెంకా (Harsh Goenka) స్పందించారు. గతంలో చోటు చేసుకున్న మ�
Stampede | కర్ణాటక (Karnataka) రాజధాని బెంగళూరు (Bengalore) లోని చిన్నస్వామి స్టేడియం (Chinna Swamy stadium) లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) టీమ్ జరుపుకుంటున్న సంబురాల్లో విషాదం చోటుచేసుకుంది.
గోవాలో విషాదం చోటుచేసుకున్నది. శిర్గావ్లోని లైరాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో ఆరుగురు భక్తులు మృతిచెందగా, మరో 50 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. లైరా దేవి ఆలయంలో ఏటా వైశాఖ శుద్ధ పంచమి రోజు వ�
Supreme Court: ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఫిబ్రవరి 15వ తేదీన తొక్కిసలాట జరిగిన ఘటనపై దాఖలు అయిన పిటీషన్ను సుప్రీంకోర్టు కొట్టిపారేసింది. మరణాల సంఖ్యను రైల్వేశాఖ తక్కువగా చూపించినట్లు ఆ పిటీషన్�
Railway Station | న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటన తర్వాత అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లోని కౌంటర్లో ప్లాట్ఫారమ్ టికెట్ల విక్రయాలను నిలిపివేశారు.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో మృతిచెందిన వారి సంఖ్య 18కి చేరింది. వీరిలో 14 మంది మహిళలు, నలుగురు పిల్ల లు ఉండగా.. 10 ఏండ్ల లోపు వారు ఇద్దరు ఉన్నారు. డజను మందికి పైగా ప్రయాణికుల