YS Jagan | తిరుమల వేంకటేశ్వరస్వామి వైకుంఠ దర్శనం కోసం తిరుపతిలో టోకెన్లు జారీచేస్తున్న కేంద్రం వద్ద తొక్కిసలాటలో భక్తులు మరణించడంపై వైసీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర విచారం �
Tirupati incident | తిరుపతిలో తొక్కిసలాట జరగడం బాధాకరమని ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ , ముఖ్య మంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.
డీఎస్పీ నిర్లక్ష్యంగా గేట్లు తెరవడంతోనే తొక్కిసలాట జరిగిందని తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. ఒక సెంటర్లో మహిళా భక్తురాలు అపస్మారక స్థితికి చేరుకుంటుండగా డీఎస్పీ గేట్లు తీ�
తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది వస్తారని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేందంటూ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Tirupati | తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటు చేసుకున్నది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నలుగురు భక్తులు మృతి చెందారు.
సంధ్య థియేయటర్ కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి వాయిదావేస�
Allu Arjun | చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ (Allu Arjun) విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటూ అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు.
Allu Arjun | ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను తాను కలవలేక పోతున్నానంటూ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా తెలిపారు. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టా�
Allu Arjun: తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని అల్లు అర్జున్ తెలిపారు. చంచల్గూడ జైలు నుంచి రిలీజైన అతను.. జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంథ్య థియేటర్ వద్ద �
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ థియేటర్లో పుష్పా 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకున్నది. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో (Pushpa 2 Stampede) ఓ మహిళ మృతిచెందారు.
Bandra Terminus | ముంబై (Mumbai)లోని బాంద్రా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట (Stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటనకు ముందు ప్లాట్ఫామ్పై ప్రయాణికుల రద్దీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.
Stampede | దీపావళి పండుగ నేపథ్యంలో జనం సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్లకు పోటెత్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. దాంతో ముంబైలోని బాంద్రా టెర్మినస్లో ఇవాళ ఉదయం భ�
బీహార్లోని (Bihar) జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో (Stampede) ఏడుగురు భక్తులు మృతిచెందారు.