తిరుపతి తొక్కిసలాట ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎక్కువ మంది వస్తారని తెలిసినా ముందు జాగ్రత్త చర్యలు ఎందుకు తీసుకోలేందంటూ అధికారులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Tirupati | తిరుపతిలో వైకుంఠ ఏకాదశి టోకెన్ల జారీ సందర్భంగా అపశృతి చోటు చేసుకున్నది. టోకెన్ల జారీ కేంద్రాల వద్ద భక్తుల మధ్య తోపులాట, తొక్కిసలాట జరిగినట్లు సమాచారం. ఈ క్రమంలో నలుగురు భక్తులు మృతి చెందారు.
సంధ్య థియేయటర్ కేసులో హీరో అల్లు అర్జున్ (Allu Arjun) రెగ్యులర్ బెయిల్పై నాంపల్లి కోర్టు మరికాసేపట్లో తీర్పు వెలువరించనుంది. ఇప్పటికే ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం.. తీర్పును శుక్రవారానికి వాయిదావేస�
Allu Arjun | చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ (Allu Arjun) విచారణ ముగిసింది. దాదాపు మూడున్నర గంటల పాటూ అల్లు అర్జున్ను పోలీసులు విచారించారు.
Allu Arjun | ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ను తాను కలవలేక పోతున్నానంటూ అల్లు అర్జున్ (Allu Arjun) తాజాగా తెలిపారు. బాలుడు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టా�
Allu Arjun: తాను చట్టాన్ని గౌరవించే వ్యక్తి అని అల్లు అర్జున్ తెలిపారు. చంచల్గూడ జైలు నుంచి రిలీజైన అతను.. జూబ్లీహిల్స్లో ఉన్న ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సంథ్య థియేటర్ వద్ద �
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని ఓ థియేటర్లో పుష్పా 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకున్నది. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో (Pushpa 2 Stampede) ఓ మహిళ మృతిచెందారు.
Bandra Terminus | ముంబై (Mumbai)లోని బాంద్రా రైల్వే స్టేషన్లో తొక్కిసలాట (Stampede) చోటు చేసుకున్న విషయం తెలిసిందే. తొక్కిసలాట ఘటనకు ముందు ప్లాట్ఫామ్పై ప్రయాణికుల రద్దీకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ బయటకు వచ్చింది.
Stampede | దీపావళి పండుగ నేపథ్యంలో జనం సొంతూళ్లకు వెళ్లేందుకు రైల్వేస్టేషన్లకు పోటెత్తారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలోని రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోయాయి. దాంతో ముంబైలోని బాంద్రా టెర్మినస్లో ఇవాళ ఉదయం భ�
బీహార్లోని (Bihar) జెహనాబాద్ జిల్లాలోని మఖ్దుంపూర్లో విషాదం చోటుచేసుకుంది. బాబా సిద్ధనాథ్ ఆలయంలో సోమవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో (Stampede) ఏడుగురు భక్తులు మృతిచెందారు.
Stampede Like Situation | ఐదు ఉద్యోగాల కోసం వెయ్యి మందికిపైగా అభ్యర్థులు తరలివచ్చారు. ఈ నేపథ్యంలో జాబ్
ఇంటర్వ్యూలో తొక్కిసలాట లాంటి గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఉత్తరప్రదేశ్లోని హత్రాస్ దుర్ఘటనలో (Hathras stampede) మృతిచెందినవారి కుటుంబాలను లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) పరామర్శించారు. బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని పార్లమెంటులో లేవనెత్త