Puri Temple | ఒడిశాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పూరీ జగన్నాథ ఆలయంలో (Puri Lord Jagannath temple) తొక్కిసలాట (stampede) చోటు చేసుకుంది. ఈ ఘటనలో సుమారు 10 మంది భక్తులు తీవ్రంగా గాయపడ్డారు.
మధ్య అమెరికాలోని ఎల్ సాల్వడార్లో ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో 12 మంది మృతి చెందారు. స్థానిక జట్టు అయిజా, శాంత అనాకు చెందిన ఫాస్ జట్ల మధ్య కుస్కట్లాన్ స్టేడియంలో శనివారం జరిగిన మ్య�
Stampede in Football Stadium | రెండు గ్రూపుల మధ్య గొడవ మొదలైంది. క్రమంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకోవడం దాకా వచ్చింది. అది చూసి చుట్టుపక్కల కూర్చుని ఉన్న ఫుట్ బాల్ అభిమానులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఏం జరుగు�
రంజాన్ సందర్భంగా గురువారం నిర్వహించిన వితరణ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకున్నది. యెమెన్ రాజధాని సనాలో జరిగిన తొక్కిసలాటలో దాదాపు 85 మంది మరణించారు. 322 మంది గాయపడ్డారు.
అరేబియన్ దేశాల్లో ఒకటైన యెమెన్ (Yemen) రాజధాని సనాలో విషాదం చోటుచేసుకున్నది. రంజాన్ (Ramadan) సందర్భంగా సనాలో (Sanaa) ఏర్పాటుచేసిన ఆర్థిక సాయం పంపిణీ (Charity distribution) కార్యక్రమంలో తొక్కిసలాట (Stampede) జరిగింది. దీంతో 85 మందికిపైగ�
పాకిస్థాన్లో దారుణం చోటుచేసుకున్నది. పాక్లోని పంజాబ్ (Punjab) ప్రావిన్స్లో ఫ్రీ పిండి పంపిణీ సందర్భంగా 11 మంది మరణించిన ఘటన మరువకముందే కరాచీలో (Ramzan) తొక్కిసలాట (Stampede) జరిగింది.
Halloween Stampede | దక్షిణ కొరియా రాజధాని సియోల్లో ఘోర విషాదం చోటుచేసుకున్నది. హాలోవీన్ వేడుకల సందర్భంగా శనివారం జరిగిన తొక్కిసలాటలో మృతుల సంఖ్య 149కి పెరిగింది. మరో 150 మందికిపైగా
దక్షిణ కొరియా రాజధాని సియోల్లో హాలోవీన్ వేడుకల సందర్భంగా శనివారం భారీ తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ప్రమాదంలో 120 మంది మృత్యువాతపడ్డారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
కొమురవెల్లి మల్లన్న క్షేత్రంలోని పుర వీధుల్లో తోపుడు బండ్లను తొలిగించారు. దీంతో స్వామివారి పురువీధులు విశాలంగా మారడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మల్లన్న ఆలయ ట్రస్ట్బోర్డు చైర్మన్గా రెండ�
Indonesia Football Match Tragedy | ఇండోనేసియా ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాట తీవ్ర విషాదాన్ని నింపింది. తమ జట్టు మ్యాచ్లో ఓడిపోయిందని ఫ్యాన్స్ చూపించిన అసహనం.. రక్తపాతానికి దారితీసింది.
Indonesia | ఇండోనేషియాలోని ఈస్ట్ జావాలో ఘోర దుర్ఘటన చోటుచేసుకున్నది. ఫుట్బాల్ స్టేడియంలో జరిగిన తొక్కిసలాటలో 129 మంది మరణించారు. మరో 180 మంది గాయపడ్డారు.
జింఖానా మైదానంలో గురువారం చోటు చేసుకున్న ఘటన క్రీడాభిమానుల మనసు కలిచివేసింది. హెచ్సీఏ ఘోర వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపించింది. భారత్- ఆసీస్ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఒక్కసారిగా క్రికెట్ ఫ్యాన్స్ ఎగబ
మథుర: యూపీలోని మథురలో ఉన్న ప్రఖ్యాత బంకీ బిహారీ ఆలయంలో శ్రీ కృష్ణ జన్మాష్టమి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. అయితే శనివారం ఉదయం భారీ సంఖ్యలో భక్తులు రావడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. �
Stampede | రాజస్థాన్లోని ఓ ఆలయంలో తొక్కిసలాట (Stampede) చోటుచేసుకున్నది. దీంతో ముగ్గురు భక్తులు మృతిచెందారు. సికర్ జిల్లాలోని ఖతు శ్యామ్జీ ఆలయంలో మాసోత్సవాలు జరుగుతున్నాయి.
Nigeria | నైజీరియాలోని పోర్ట్ హార్కోర్ట్ సిటీలో విషాద ఘటన చోటుచేసుకున్నది. హార్కోర్ట్లోని చర్చి (Church) వద్ద జరిగిన తొక్కిసలాటలో 31 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.