నల్లగొండ జిల్లా నకిరేకల్లో పదో తరగతి ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రశ్నాపత్రం సోషల్ మీడియాలో షేర్ చేయడం, దానికి సమాధానాలను తయారుచేసి, పం
పదో తరగతి పరీక్షల్లో మాస్కాపీయింగ్ జరుగుతున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. పరీక్ష ప్రారంభం కాగానే ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను తెల్లకాగితం మీద రాసి బయటకు తీసుకొని రావడం, వాటికి ఉపాధ్యాయులతో జవాబులు �
పేపర్ లీకేజీలో ప్రమేయమున్న మరో 16 మంది అభ్యర్థులను టీఎస్పీఎస్సీ శాశ్వతంగా డిబార్ చేసింది. భవిష్యత్తులో టీఎస్పీఎస్సీ నిర్వహించే ఉద్యోగాల రాత పరీక్షలకు హాజరుకాకుండా నిషేధం విధిస్తూ టీఎస్పీఎస్సీ కా�
SSC Paper Leak | పదో తరగతి పేపర్ల లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలించింది. కేసులో తదుపరి చర్యలను నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న బండి
రాష్ట్ర ప్రభుత్వంపై కుట్ర పన్ని పరీక్షల వ్యవస్థను దెబ్బతీసేలా, లక్షల మంది విద్యార్థులను ఆందోళన కలిగించేలా.. టెన్త్ హిందీ పరీక్ష పేపర్ లీక్ చేసిన కేసులో నిందితులకు శిక్షలు పడేలా వరంగల్ పోలీసులు పకడ్�
Warangal CP |టెన్త్ పేపర్ విషయంలో కుట్ర జరిగిన మాట వాస్తవమని, ప్రభుత్వాన్ని అప్రతిష్ఠపాలు చేసేందుకు ప్రయత్నించారని వరంగల్ పోలీసు కమిషర్ ఏవీ రంగనాథ్ చెప్పారు. తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, వాటితో ముందుకు వెళ్త�
Bandi Sanjay | నిన్నటివరకూ ఫోన్ విషయంలో వివిధ రకాలుగా మాట్లాడి, చివరికి తాను ఫోన్ ఎందుకు ఇవ్వాలంటూ పోలీసులపై ఎదురుదాడి చేసిన సంజయ్.. ఇప్పుడు తాను వాడుతున్న ఫోన్ పోయిందని ఆదివారం సాయంత్రం తన కార్యాలయం నుంచి మె
ఎన్ని పాపాలు చేసైనా సరే అధికారంలోకి రావాలని బీజేపీ కలలు కంటున్నదని, తెలంగాణ గడ్డ మీద ఆ పార్టీ కల శాశ్వత కలగానే మిగిలిపోతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తే�
SSC Paper Leak | పదో తరగతి హిందీ పశ్ర పత్రాన్ని సోషల్ మీడియాలో తక్కువ సమయంలో ఎక్కువ మందికి విస్తృతంగా ఫార్వర్డ్ చేసిన అందరినీ విచారించేందుకు వరంగల్ పోలీసులు చర్యలు చేపట్టారు. ఇప్పుటికే పేపరును ఫార్వర్డ్ చేస
SSC Paper Leak | కమలాపూర్ బాలుర ఉన్నత పాఠశాలలో హిందీ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో పదోతరగతి విద్యార్థిని డిబార్ చేశారు. విద్యాశాఖ ఉన్నతాధికారుల నుంచి ఆదేశాల మేరకు సదరు విద్యార్థిని డీఈవో అబ్దుల్ హై గురువారం �
BJP | నిన్న ఉద్యోగాల భర్తీపై కుట్ర, నేడు విద్యార్థుల పరీక్షలపై కుతంత్రం. ఉద్యోగాల భర్తీ ఆలస్యమైతే, విద్యార్థుల పరీక్షలు ఆగిపోతే తలెత్తబోయే పరిణామాలకు యువత భవిష్యత్తు నాశనం కావాల్సిందేనా? రాజకీయ లబ్ధి కోసం �
Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం ఫొటోను ఉద్దేశపూర్వకంగా పరీక్ష కేంద్రం నుంచి బయటికి తెప్పించి.. పరీక్ష జరుగుతున్నప్పుడే సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేసిన కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ
Bandi Sanjay | పదో తరగతి హిందీ ప్రశ్నపత్ర లీకేజీ నిందితుడు బూరం ప్రశాంత్కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య దశాబ్దానికి పైగా సంబంధం ఉన్నది. ఏ సమయంలోనైనా సరే బండిని కలవాలంటే ప్రశాంత్కు స్పెషల్ ఎంట్ర�