SSC Exam | ఆంధ్రప్రదేశ్(Andhara Pradesh) లో ఈనెల 3 నుంచి 18 వ తేదీవరకు పదో తరగతి(Tenth Exams) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ(Minister Botsa) తెలిపారు.
పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ తీపికబురందించింది. పరీక్షల వేళ ప్రయాణానికి ఇబ్బంది పడకుండా ఉండేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. బస్సు కండక్టర్కు హాల్ టికెట్�
Telangana | హైదరాబాద్ : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలపై( Tenth Class Exams ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) సమీక్ష నిర్వహించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయ
SSC Exams | పదోతరగతి వార్షిక పరీక్షలపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా గట్టి నిఘాకు చర్యలు చేపట్టింది. పరీక్షలన్నింటినీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించ�
SSC Exam Preparation | రాష్ట్రంలో ఏప్రిల్ 3వ తేదీ నుంచి 11 వరకు టెన్త్ వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. అంటే పరీక్షల ప్రారంభానికి కేవలం సుమారు నెలరోజుల వ్యవధి మాత్రమే ఉంది. ఈ ఏడాది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్�
సంగారెడ్డి జిల్లాలోప్రైవేటు పాఠశాలలకు దీటుగా పదవ తరగతి విద్యార్థులు ఫలితాలు సాధించేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది. అధికారులు, ప్రధానోపాధ్యాయులు, గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లతో కలెక్టర్ శరత్ ఎప్
Tenth Exams | రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ 3న ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్కు సంబంధించి ఎస్సెస్సీ బోర్డు అధికారికంగా షెడ్యూల్ను ప్రకటించింది. పది పరీక్ష�
పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణతా శాతం పెంచేందుకు కృషి చేయాలని కలెక్టర్ పమేలా సత్పతి సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో మండల విద్యాధికారులు, ప్రధానో�
2022-23 విద్యా సంవత్సరంలో పదో తరగతి వార్షిక ఫలితాలు మెరుగుపరిచేందుకు రాష్ట్ర విద్యాశాఖ కృషి చేస్తున్నది. 100 శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా దాదాపు 85 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. నవంబర్ 9వ తేదీ నుంచి �
Tenth Exams | రాష్ట్రంలో పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విద్యా సంవత్సరం కూడా 11 పేపర్లకు బదులుగా 6 పేపర్లే నిర్వహించాలని విద్యాశాఖ ప్రతిపాదించింది.
హైదరాబాద్ : ఆగస్టు 1వ తేదీ నుంచి పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు ఎగ్జామ్స్ కొనసాగనున్నాయి. 55,662 మంది విద్యార్థులు పరీక�
రాష్ట్ర విద్యాశాఖ గురువారం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 93.34 శాతం ఉత్తీర్ణత సాధించగా, రాష్ట్రంలో జిల్లా 15వ స్థానంలో నిలిచింది. ఈ విద్యా సంవత్సరం 12,695 మంది పరీక్షలు రాయగా 11
ఎస్సెస్సీ ఫలితాల్లోనూ బాలికలే పై చేయి సాధించారు. గురువారం విడుదల చేసిన ఫలితాల్లో కామారెడ్డి జిల్లా 96.58 శాతంతో రాష్ట్రంలోనే నాల్గో స్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లా 92.84 శాతంతో 18వ స్థానంలో నిలిచింది. కా
పదో తరగతి ఫలితాలు గురువారం విడుదల అయ్యాయి. హైదరాబాద్లో ఉదయం 11:30 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా బాలికల హవా కొనసాగగా.. రాష్ట్రంలో నిర్మల్ జిల�