గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం పదో తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించడమే లక్ష్యంగా గిరిజన సంక్షేమ శాఖ అధికారులు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలుకు శ్రీకారం చుట్టారు.
CM Revant Reddy | త్వరలో జరుగనున్న పదవ తరగతి, ఇంటర్ పరీక్షలను అత్యంత పకడ్బందీగా, ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సమర్థవంతంగా నిర్వహించాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు.
పదోతరగతి వార్షిక పరీక్షలు వచ్చే ఏడాది మార్చిలో నిర్వహించనున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. వొకేషనల్ ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు కూడా అదే నెలలో ఉంటాయని వెల్లడించారు.
AP Tenth Exams | అమరావతి : ఆంధ్రప్రదేశ్ పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జూన్ 2వ తేదీ నుంచి ఏపీ టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర
పది ఫలితాల్లో అదే స్ఫూర్తి కొనసాగింది. ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు నిరంతర పర్యవేక్షణలో సిద్దిపేట జిల్లా మరోసారి రాష్ట్రస్థాయిలో ఆదర్శంగా నిలిచింది. బుధవారం విడుదలైన పదోతరగతి ఫలి�
AP SSC Results | అమరావతి : ఈ వారంలోనే ఏపీ టెన్త్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారులు ప్రకటించారు. ఫలితాల కోసం bse.ap.gov.in అనే వెబ్సైట్ను లాగిన్ అవొచ్చు.
SSC Exams | పదో తరగతి సమాధాన పత్రాలు గల్లంతైన విద్యార్థులకు న్యాయం చేయడానికి పాఠశాల విద్యాశాఖ దృష్టిసారించింది. వీరిని ఇంటర్నల్ మార్కుల ఆధారంగా పాస్ చేయాలని భావిస్తున్నది. ఇదే అంశంపై విద్యాశాఖ మంత్రి సహా ఉన
Bandi Sanjay | రాష్ట్రంలో ఈ నెల 3 నుంచి ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ముగిశాయి. తొలి రోజు, మలి రోజు ప్రశ్నపత్రాల లీకేజీ అంటూ బీజేపీ నేతలు నానా హంగామా సృష్టించారు. ఆ నె పం ప్రభుత్వంపై నెట్�
ఉమ్మడి జిల్లాలో ఈ నెల 3వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి వార్షిక పరీక్షలు మంగళవారం ముగిశాయి. చివరి రోజు సోషల్ పేపర్ పరీక్ష నిర్వహించారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 11,899 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకా�
SSC Exams | టెన్త్ పరీక్ష కేంద్రాల వద్ద నిబంధనలు ఎంతటి వారికైనా సమానమేని నిరూపించారు ఎస్పీ డాక్టర్ వినీత్. జిల్లా కేంద్రంలోని సెయింట్ మేరీస్ పాఠశాల టెన్త్ పరీక్షా కేంద్రాన్ని సోమవారం ఆయన పరిశీలించేందు�
SSC Exams | పదో తరగతి పరీక్షల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై విద్యాశాఖ అధికారులు కఠిన చర్యలు తీసుకొన్నారు. సోమవారం నిజామాబాద్ జిల్లా వర్ని పరీక్షాకేంద్రంలో ఓ ఇన్విజిలేటర్ను సస్పెండ్ చేశారు.
SSC Exams | పదో తరగతి విద్యార్థులకు సోమవారం కీలకమైన సైన్స్ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులకు రెండు ఓఎమ్మార్ షీట్లు, ప్రశ్నపత్రాలు, సమాధాన పత్రాలు అందజేస్తారు. ఈ పరీక్ష నేపథ్యంలో విద్యా
SSC Exams | పదోతరగతి పరీక్షలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించారు. ప్రశ్నపత్రాలు బయటికి రాకుండా విద్యాశాఖ అధికారులు పలు ఆదేశాలు జారీ చేశారు. పరీక్షాకేంద్రాల కిటికీలను గ్రీన్ క్లాత్తో మూసివేయాలని చెప్పారు.
ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) నేడు హైదరాబాద్లో (Hyderabad) పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ (Secunderabad) పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.